Pages

Labels

Popular Posts

Wednesday 11 January 2012

Doubts about Eating Fruits for healt , ఆరో్గ్యానికి పండ్లు తినడము లో రకరకాల అపోహలు


  • image : courtesy with Eenadu news paper

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



పండ్లల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. శక్తినివ్వటంతో పాటు వీటితో పీచు కూడా లభిస్తుంది. కాబట్టి రోజూ పండ్లు తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే జామపండు తింటే జలుబు చేస్తుందని, అరటిపండు తింటే దగ్గు ఎక్కువవుతుందని.. ఇలా ఎంతోమంది రకరకాలుగా అపోహ పడుతుంటారు. వీటిల్లోని నిజానిజాలేంటో ఓసారి చూద్దాం.

  • రోజూ ఒక ఆపిల్‌ తినే అలవాటు--డాక్టర్‌కు దూరంగా ఉంచుతుంది.
ఒక్క ఆపిల్‌ మాత్రమే కాదు. అన్ని పండ్లల్లోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పీచు వంటివి ఉంటాయి. ఎలాంటి పండు తిన్నా డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చు. అయితే రోజూ తినాలన్నదే ప్రధానమని గుర్తుంచుకోవాలి.

  • జలుబు చేసినప్పుడు జామపండు తింటే--అది మరింత తీవ్రమవుతుంది.
జామపండులో విటమిన్‌ సి, ఖనిజాలు దండిగా ఉంటాయి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఇతర పోషకాలూ నిండి ఉంటాయి. అందువల్ల జలుబు, దగ్గుతో పోరాడటంలో జామపండ్లు మనకు తోడ్పడతాయి.

  • బాగా మగ్గిన పండ్లు హాని చేస్తాయి.
రంగు, ఆకారం మారనంతవరకు నిరభ్యంతరంగా అన్ని పండ్లను తినొచ్చు. చెడిపోయినవి తింటే మాత్రం ఇబ్బందులు కలగొచ్చు. అంతేగానీ బాగా మగ్గిన పండ్లను తింటే ఎలాంటి హానీ కలగదు.

  • మధుమేహులు పండ్లు తినరాదు.
మధుమేహులు పూర్తిగా పండ్లకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. వాళ్లు కూడా రోజూ మితంగా తినొచ్చు. అయితే చక్కెరల శాతం ఎక్కువగా ఉండే అరటి, మామిడి, సీతాఫలం, పనసపండు వంటి వాటికి దూరంగా ఉండాలి.

  • పండ్లు తింటే దంతక్షయానికి దారితీస్తుంది.
యాపిల్‌, నారింజ వంటివి దంతాలు శుభ్రంగా ఉండేందుకు తోడ్పడతాయి. అయితే పండ్లు తిన్నాక నోటిని సరిగా శుభ్రం చేసుకోవటం మరవరాదు. లేకపోతే దంతక్షయం ఏర్పడొచ్చు.


పండ్లల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి-వీలైనని ఎక్కువగా తినాలి.
మామూలు చక్కెరలతో పాటు పండ్లల్లో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కొన్ని పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని మితంగానే తినాలి. చక్కెర మితిమీరితే కేలరీల మోతాదూ మించిపోవటానికి దారితీస్తుంది. ఇది బరువు పెరగటానికి దోహదం చేస్తుంది.

  • పండ్లను పడుకునే ముందు తింటేనే మంచిదా?.
ఉదయం, సాయంత్రం వేళల్లో మన శరీరానికి గ్లూకోజు, శక్తి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో పండ్లను తినటం మంచిది. పడుకునే ముందు తింటే అప్పటికే భోజనం చేసి ఉంటాం కాబట్టి శరీరంలో మరకొన్ని కేలరీలు పోగవుతాయి. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది.
  • ============================
Visit my Website - Dr.Seshagirirao...

Tuesday 3 January 2012

ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి),Prickly Chaff Flower



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • ప్రకృతి ఎంత మనోహరమైనదో అంతకంటే ఎంతో లోతైన రహస్యాల్ని కడుపులో దాచుకున్నది. ప్రతి చెట్టూ, పుట్టా, నీరు, నిప్పు సమస్తం మనకందిస్తోంది. మానవుడు కూడా అంతే మేధావి. ప్రకృతి వనరుల్ని ఎలా వినియోగించుకుని జీవనాన్ని సుఖమయంగా మార్చుకోవాలో ఏ అవసరాన్ని దేనితో ఎలా తీర్చుకోవాలో నిత్యం అన్వేషిస్తూ ఉండే జ్ఞానం ఉన్న జీవి. ప్రకృతి ఎంత ప్రమోదాన్నందిస్తుందో, అంతే ప్రమాదాన్ని కూడా కలిగించగలుగుతుంది. దానిని గ్రహించడమే మానవ మేధస్సు

ఉత్తరేణి లేదా అపామార్గం (Prickly Chaff Flower) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు.ఈ మధ్యే జరిగిన వినియక చవితి పూజల్లో అధినాయుకుడికి ఇష్టమైన 21 ప్రతులలో ఒకటిగా చెప్పే ఉత్తరేణీ పత్రితో కూడా పూజ చేసారుగా....సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్‌ ఆస్పరా. ఉత్తరేణీకి పురాణ కధల్లో ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వృత్తాసురుడు అనే రాక్షసుడ్ని చంపిన ఇంద్రుడు, ఆపై సముచి అనే మరో రాక్షసుడ్ని చంపేందుకు ఆతనితో స్నేహాన్ని నటిస్తూ... అదను చూసి సమూచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తలని నరికేస్తాడు. దీంతో తెగి పడిన ఆ తల మిత్ర ద్రోహి అంటూ ఇంద్రుడ్ని తరమటం ప్రారంభించడంతో దాని నుండి తప్పించు కునేందుకు బృహస్పతిని కల్సి తరుణోపాయం చెప్పమంటే... రాజసూయ యాగంలో భాగంగా చేసే ఉత్తరణీ ధాన్యం వాడి చేసే యాగాన్ని చేయమంటాడు. దీంతో యాగమాచరించిన ఇంద్రుడుని ఉత్తరేణి సముచికి కనబడకుండా చేస్తుంది.ఈ ప్రక్రియని అపామార్గం అంటారు. దీని వల్లే ఉత్తరేణిని అపామార్గ మొక్కలని కూడా పిలుస్తారు.

  • భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.

  • ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
  • అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
  • అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
  • ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి.
  • ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
  • అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
  • మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంధి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  • ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
  • నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.
ఇలా అనేక రకాల రోగాలను నివారిస్తే మానవాళికి సహాయకారణిగా ఉండే ఉత్తరేణీయం గొప్పతనం అంతా ఇంతా కాదా?
  • ============================
Visit my Website - Dr.Seshagirirao...MBBS.

వైద్య పరంగా ఈ ఉడుములు , Monitor lizard in Medical use



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


ప్రకృతిలో ఉద్భవించిన జీవరాశులన్నిటినీ మానవుడు మనుగడకి అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నాడు. మనిషికి ఇది ప్రకృతి సిద్దంగా వచ్చిన తెలివి. ప్రతినిత్యం ఆదే అన్వేషణలో దేనిలో ఏదుందో కనిపెట్టి దానిని ఏదో విధంగా జీవన సరళికి వినియో గించుకుంటూ, ఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్ని పొందుతున్నాడు. ఆ విధంగా ఉపయోగపడే ప్రాణు ల్లో ఉడుము ఒకటి. దీని శాస్త్రీయ నామం వరానస్‌. ఇది వరనిడారు కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమొడొ డ్రాగన్. వీటి ఉనికి చాలా విస్త్రుతమైనది. ఆఫ్రికా, ఇండియా, శ్రీలంకా, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్‌, న్యూ జనియా, ఆస్ట్రేలియా మొదలైన చోట్ల, ఇండియాకి, చైనాకి దగ్గరగా ఉన్న సముద్ర దీవుల్లోను ఎక్కువగా ఉంటాయి.ఉడుములు సాధారణంగా పెద్ద సరీసృపాలు. అన్నింటికన్న చిన్నదైన ఉడుము 12 సె.మీ. పొడవున్నది. వీటికి పొడవైన మెడ, పంజా, గోర్లు కలిగిన బలమైన కాళ్ళుంటాయి. సుమారుగా అన్ని ఉడుములు మాంసాహారులు. Varanus prasinus మరియు Varanus olivaceus మాత్రం పండ్లను కూడా తింటాయి. ఇవి గుడ్లను పెడతాయి. ఒకసారి 7 నుండి 37 గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పిపుచ్చుతాయి. లేదా బోలుగా ఉన్న వృక్షాలలో దాచిపెడతాయి.
ఇందులో అనేక జాతులు ఉన్నాయి. ముఖ్యంగా ఇది పెద్ద సర్పజాతికి చెందిందిగా భావిస్తారు. ఈ ఉడుములు చాలా తెలివి గలవి. వీటికి పొడ వైన మెడ, శక్తివంతమైన తోక, అవయవాలు ఉండి కాళ్ళు నాలుగూ చాలా బలిష్టంగా ఉం టాయి. 'ఉడుము అనగానే చరిత్ర తెలిసిన చాలామందికి శివాజీ గుర్తుకు వస్తాడు. ఛత్రపతి శివాజీ ఈ ఉడుముల్ని ప్రత్యేకంగా పెంచేవాడు. వీటి నడుముకు పెద్ద వెూకులు తాళ్ళు కట్టి, మూతికి బెల్లం పాకం రాసి శత్రువుల కోటగోడల వద్ద పైకెక్కించేవాడు. అవి పూర్తిగా పైదా కా ఎక్కిన తరువాత ఆ తాడు కొద్దిగా లాగితే ఆ ఉడుము గోడ చివరి భాగాన్ని గట్టిగా పట్టు కున్ని ఉండేది. ఇక ఆతాడుతో శివాజీ సైన్యంతో సహా కోటగోడలు ఎక్కి ముట్టడించేవాడు.

ఇక వైద్య పరంగా ఈ ఉడుములు చాలారకాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటి చర్మంనుంచి తయారుచేసిన తైలం పక్షవాతం వచ్చిన వారికి మంచి ఔషధంగా ఉపయోగ పడుతుంది. సాధారణ పరిస్థితుల్లో కూడా అడపాదడపా శరీరానికి ఈ ఉడుము చమురు మర్ధనా చేసుకుని ఒక గంట ఆరనిచ్చి స్నానం చేస్తూవుంటే, శరీరం వజ్రకాయంగా, ధృఢంగా తయారవుతుంది. కొన్ని వ్యాధులకి ఉడుము మాంసంతో చేసిన బిరియానీ వంటి వంటకాలు ఔషధంగా ఉపయోగపడతాయి. నేటికీ చాలా మంది యోధులు చైనాలోను, కేరళ కొన్ని ప్రాంతాల్లోను, శరీర ధారుడ్యానికి ఉడుము చమురుని ప్రత్యేకంగా వాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం మన హైదరా బాద్‌ నగ రంలో కోటీ మార్కె ట్టులో కూడా ఉడు ములు అమ్మే వారు. నేటికీ అక్కడక్కడ ఈ ఉడుముల వ్యాపారులు మనకి కనిపిస్తూ వుంటారు. ఉడుము మాంసంతో చేసిన వంట కాలు తీసుకున్నా, ఉడుము చమురు లేపనం చేసుకున్నా శరీర కండరాలు బలిష్టంగా తయారవ్వడమే కాకుండా శృంగారపరమైన శక్తిని కూడా పెంచుతుంది. అయితే వీటిలో కొన్ని జాతులు విషపూరితమైనవి ఉంటాయి. అందువలన వీటిని పెంచే వారికి మాత్రమే వీటిలో విషయావగాహన ఉంటుంది. జీవకారుణ్య సంఘాలు ఉద్భవించిన తరువాత వీటి వాడకం కొంత తగ్గిందనే చెప్పవచ్చు. కానీ, ప్రత్యేకమైన పరిస్థితులు లేకపోవడం వల్ల వీటి ఉత్పత్తి బాగానే జరుగుతోంది.
  • ===============================
Visit my Website - Dr.Seshagirirao...MBBS.

గులాబీ-ఔషధాలు , Rose and medical use



  • image : courtesy with Andhraprabha news paper.

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  • గులాబీ(Rose) :
పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు.

  • చరిత్ర
అందానికీ మరియు ప్రతీకాత్మకమైన చరిత్రకు గులాబీ గుర్తించ బడుతుంది.పురాతన గ్రీకులు మరియు రోమన్లు గులాబీలను వారి ప్రేమ దేవతలైన ఆఫ్రొడైట్ మరియు వీనస్ ల గుర్తుగా భావించే వారు. రోమ్ లో రహస్య లేదా వ్యక్తిగత చర్చలు జరిగే గదుల ద్వారాల వద్ద నాటు గులాబీలను ఉంచేవారు.సబ్ రోసా , లేదా "అండర్ ది రోజ్", అనే మాటలకు రహస్యంగా ఉంచడం అనే అర్ధం రోమన్ల ఈ అభ్యాసం వలన ఏర్పడిందే. ప్రారంభ క్రిస్టియన్లు గులాబీ ఐదు రేకలను క్రీస్తు యొక్క ఐదు గాయాలుగా గుర్తించే వారు. ఈ విధమైన వ్యాఖ్యానానికి తోడు వారి నాయకులు, రోమన్లతో మరియు విగ్రహారాధనతో దానికున్న సంబంధాల వలన దానిని ఉపయోగించ డానికి అనుమానించారు.క్రైస్తవ అమర వీరుల రక్తానికి చిహ్నంగా ఎర్ర గులాబీని గుర్తిస్తారు.కన్య మేరీకి గుర్తుగా కూడా తరువాత గులాబీలు స్వీకరించ బడ్డాయి. చైనాలో నిరంతరం వికసించే గులాబీల ప్రవేశానంతరం 1800 లో గులాబీ సంస్కృతి యూరోప్ లో ప్రవేశించింది. పువ్వు ఆకారం, పరిమాణం, వాసన మరియు ముళ్ళు లేకుండా ఉండటం అనే లక్షణాల కొరకు అనేక వేల రకాల గులాబీలు ప్రస్తుతం అభివృద్ధి చేయబడ్డాయి.

వృక్ష శాస్త్రవేత్తలు 'రోజ్‌ కె' అనే శాస్త్రీయనా మంతో పిలిచే ఈ పుష్పం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలకి పలురం గుల్లో పూస్తూ అనేక పేర్లతో పిలవబడు తోంది. తెలుగులో గులాబీ అనీ, ఇంగ్లీష్‌లో రోజ్‌ అనీ, హిందీ-మరాఠీ-గుజరాతీల్లో గులాబ్‌ అనీ, బెంగాలీలో -గొలాప్‌ అనీ, తమిళంలో -గొలిపð అని, కన్నడంలో గులాపి అని లాటిన్‌లో- రోజా సెంటిఫో లియా అని, అరబికలో- బర్డ్‌ ఇ అహ్మర్‌ అని, పర్షియన్లు - గుల్‌ ఇ సుర్జ్‌ అని ముఖ్యంగా పిలుస్తారు. 100 కు పైగా జాతులు కలిగి అనేక రంగులలో లభించే గులాబి , రోసాసీ కుటుంబానికి చెందినది, అన్ని కాలాలలో లభించే ఈ పూపొద లేదా తీగ రోసా జాతికి చెందినది.కాండంపై పదునైన ముళ్ళను కలిగి ఉండే ఈ జాతి తిన్నని పొదలు

ఈ గులాబీలు ఎక్కువగా పింక, పసుపు, ఎరుపు, తెలుపు, రంగుల్లో మరిమళ భరి తంగా అందరికీ అందుబాటులో ఉం టాయి. ప్రస్తుతం వీటిని మరిన్ని హంగులు తీర్చిదిద్దే ప్రయత్నంలో హైబ్రీడ్‌ గులాబీల ప్రయోగాలు నిరంతరంగా జరుగుతు న్నాయి. అయితే ఈ హైబ్రీడ్‌ గులాబీలు కంటికి ఇంపుగా అత్యంత మనోహరంగా కనిపించినా గుభాళింపు అంతంతమాత్రం గానే ఉంటాయి. కాండాలకి ఉండే చిన్న రెమ్మల్లో వంపు తిరిగిన రంపపు పళ్ళ ఆకా రంలో ముళ్ళు ఉంటాయి. అందుకే ఎగ బ్రాకే కీటకాల నుంచి ఇవి రక్షణ పొందు తుంటాయి. ఈ రోజుల్లో గులాబీల తోటల పెంపకం ముమ్మరంగా జరుగు తోంది. ఇది అన్ని రకాల నేలలకి అనువుగా ఎదిగే గుణం ఉండటం మూలంగా మంచి లాభసాటిగా వ్యవ సాయంగా తోటల పెంపకందారు లకి ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడు తోంది. గులాబీలతో తయారయ్యే అనేక ఉత్పత్తులకి వీటి సరఫరా ద్వారా మంచి గిరాకీ ఏర్పడి తోటల పెంప కందారులకి ఎంతో ఊరట కలిగిస్తోంది.

  • గులాబీలో ఔషధగుణాలు
  • గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా మరియు మధ్య ప్రాక్ దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.గులాబీ రేకుల సారం నుండి తీసిన గులాబీ సిరప్కి ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.
  • గులాబీ పండ్లు వాటిలోసి విటమిన్ కొరకు జామ్, జెల్లీ, మరియు మర్మలాడ్, మరియు టీ తయారు చేయడంలో వాడబడుతున్నాయి. వాటిని దంచి వడగట్టి గులాబీ పండ్ల రసాన్ని తయారు చేస్తారు.గులాబీ పండ్ల నుండి తయారయ్యే గులాబీ పండు గింజ నూనెను, చర్మ మరియు సౌందర్య సంబంధ ఉత్పత్తులలో వాడతారు.
  • గులాబీ పువ్వులు అనేక రుగ్మతల్ని నయం చేసే గుణాలు కలిగి వున్నాయి. ముఖ్యంగా ఇందులో మారిక యాసిడ్‌, టానిక యాసి డ్‌లు పుష్కలంగా ఉండటం చేత వీటి నుండి లభ్యమయ్యే తైలాలు ఆయుర్వేద పరంగా కొన్ని రుగ్మతలకి మంచి ఉపశమనాన్నిస్తు న్నాయని ఆయు ర్వేద వైద్యనిపుణులు వక్కాణిస్తున్నారు.
  • గులాబీ రెక్కల నుండి తీసిన రసంతో గులా బ్‌-జల్‌ని తయారుచేస్తారు. ఇది కంటి జ బ్బులకి దివ్యౌషధంగా వినియోగిస్తున్నారు.
  • ప్రతిరోజు భోజనానంతరం చాలామందికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అంతకన్నా గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది.
  • చీముపట్టి బాధపెట్టే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటికలా పనిచేయ డమే కాకుండా తొందరగా వాటిని నివారిస్తుంది.
  • గులాబీలతో తయారుచేసే గుల్కండ్‌ జలు బుని తక్షణం నివారిస్తుంది. అదీకాక కోల్డ్‌ టానికలాే కూడా ఉపయోగపడు తుంది.
  • వేసవి తాపం తీర్చుకునేందుకు కేవలం 10 గ్రాముల లోపు ద్రవాన్ని ఒక్కసారి మాత్రమే తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.
  • గర్భిణులు దీనిని రెండువెూ తాదులుగా తీసుకుంటే వారిలోని ఉష్ణం తగ్గుముఖం పడుతుంది.
  • రోజూ రెండు గ్రాముల గులాబీ రసం తీసు కుంటే పిత్తాశయ వికారాలు తగ్గి ఆరోగ్యం యథాస్థాయికి చేరుతుంది.
  • గులాబీ రేకులు, బాదంపపðపాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది.
  • శరీర దుర్గంధంతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని కొన్ని రోజులపాటు శరీరా నికి మర్ధనా చేస్తే చమటని తగ్గించి దుర్గంధాన్ని నివారిస్తుంది.
  • గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టు కుంటే మెదడు చల్లబడట మేకాక జ్ఞాప కశక్తి పెరుగు తుంది.
  • గులాబీలని హృద్రో గులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటినుంచి వచ్చే పరిమళం రోగాన్ని ఉపశ మింప చేస్తుంది.

  • ఆధ్యాత్మిక రంగంలో
ప్రతి మంగళవారం 11 గులాబీలు ఆంజనేయ స్వామి చెంత ఉంచితే కోరిన కోరికలు నెర వేరతాయని, సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి.
నిండు పున్నమినాడు బేలా పుష్పాలతో పాటు గులాబీలను కూడా చేర్చి సరస్సులో గానీ, చెఱువులో గాని వేసి ఇష్టదైవాన్ని ప్రార్ధించుకుంటే తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని దైవజ్ఞులు చెప్తారు.

  • ఇక సౌందర్య సాధనాల్లో
గులాబీల హం గామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ విధి తమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు.
  • ===============================
Visit my Website - Dr.Seshagirirao...MBBS

Our food is our health,మన ఆహారమే మన ఆరోగ్యము











పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....

 

ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



మనము తినే ఆహారమే మన ఆరోగ్యానికి కీలకము . ఆ ఆహారమే అనారోగ్యకారకమైతే, ఆహారధాన్యాలు , కాయగూరలు , పండ్లు రసాయనిక ఎరువులు , క్రిమిసంహారకాలతో నిందిపోతే మన గతి ఏమిటి ? .ఆరోగ్యం పరిస్థితి ఏమిటి? ఆరోగ్యము బదులు అనారోగ్యము కొనితెచ్చుకోవడమే కాదా? చాలా రోగాలకు ఆహార విహారాలే కారణము .

చిన్న పెద్ద ఆస్పత్రులు ... మల్టీ స్పెషాలిటీలు కార్పొరేట్ ఆస్పత్రులూ , స్పెషలిస్ట్ క్లినిక్లు ఎక్కడ చూసినా నిండా జనము . ప్రస్తుతము వచ్చే రోగాలకు వయస్సుతో నిమిత్తములేదు. పట్టుమని పాతికేళ్ళు అయినా నిండని వారు అనారో్గ్యాల బారినపడడము ఆస్పత్రులచుట్టూ తిరగడము చుస్తూఉంటే ... ఎందుకీ అనారోగ్యము ?. మనము ఏం తింటున్నమో అదే మన ఆరోగ్యము ... మన అనారోగ్యము కూడా. మనము తింటున్న ఆహారము బయట , లోపలా క్రిమిసంహారక మందులతో కలిషితమైపోతుంది . రసాయన ఎరువులు , క్రిమిసంహారక మందులు మన శరీరము పైన దుష్పరిణామాలు కలుగజేస్తాయి. క్యాన్సర్ కారకాలు గా మారుతాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అలాగే పోషకవిలువలు లేని పాలిష్ బియ్యము , రసాయనాల రంగులు అద్దుకున్న నిగనిగలాడే కూరగాయలు , పండ్లు కొనుక్కొని తింటున్నాము . పూర్వము సేంద్రియ ఎరువులనే వాడి పంటలు పండేవి . హరిత విప్లవ పర్యవసానం గా వ్యవసాయములో మార్పులు చోటుచేసుకొని రసాయన ఎరువులు , క్రిమిసంహారక మందులు వాడకము ఎక్కువై వాటి అవశేషాలు ఆహారముతో పాటే మన శరీరములో ప్రవేశించి కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఆ విధం గా మానవులు అనారోగ్యపాలవుతున్నారు . హైబ్రిడ్ విత్తనాలు తయారిలో కొత్తవంగడాలు జన్యుమార్పిడి వలన తయారుగుటచే ఇంకొన్ని అనారోగ్యాలు కలిగించవచ్చునే అనుమానము ఉన్నది .



  • ===============================


Visit my Website - Dr.Seshagirirao...

Sunday 1 January 2012

Cassava Root yam,కర్ర పెండలము దుంప,చీమపెండలము దుంప .



  • image :courtesy with wikipedia.org

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


కర్ర పెండలము ఆహారంగా వాడే ఒక దుంప. ఇది root and tuber crops family చెందినది. మన రాష్ట్రంలో ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతాలలో మరియు తీరప్రాంతాలలో పండుతుంది. దీనినుండి సగ్గుబియ్యం తయారు చేస్తారు. మొదటిగా దీనిని దక్షిణ అమెరికా సాగుచేయబదినది .

  • కర్ర పెండలము వాడిన విదానము :

1. ఆహార-గ్రేడ్ Tapioca స్టార్ట్ ఆహారం మరియు కాండీ ఇండస్ట్రీస్ ఉపయోగిస్తారు,
2. గ్లూ మరియు అంటుకునే ఇండస్ట్రీస్ మరియు పిండి పదార్ధాలు ఉత్పన్న ,చివరి మార్పు పిండి పరిశ్రమల లో ఉపయోగిస్తారు,
3. పెట్ ఫుడ్ ఇండస్ట్రీస్ fillers గా cassava పిండి ఉపయోగం,
4. చేపలు Feed ఇండస్ట్రీ,
5. కాగితం మరియు పేపర్ శంఖం పరిశ్రమలు,
6. ఐస్ క్రీమ్ మరియు ఐస్ క్రీమ్ కోన్ తయారీదారులు,
7. అల్యూమినియం మరియు కాస్ట్ ఇనుము Foundries అచ్చులను చేయడానికి ఒక ఇసుక బైండర్ను గా పిండి ఉపయోగం,
8. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మాత్రలు బైండ్ వరకు పిండి మరియు ఉత్పన్నాల ఉపయోగం మరియు ఒక వ్యాప్తి agent గా,
9. సౌందర్య, డిటర్జెంట్స్ మరియు సోప్ ఇండస్ట్రీస్,
10. తినదగిన మసాలా పౌడర్ తయారీదారులు,
11. Cassava స్టార్ట్ వ్యుత్పన్నాలు పరిశ్రమలు,
12. పొడి బ్యాటరీ సెల్ పరిశ్రమలు పూరకం గా Tapioca స్టార్ట్ ఉపయోగం,
13. రబ్బరు మరియు ఫోమ్ పరిశ్రమలు,
14. వస్త్ర పరిశ్రమలు వినియోగం స్టార్ట్,
15. చెక్కపలక- Plywood,
16. కిణ్వనం ఇండస్ట్రీ (ఎంజైములు, బీర్),

  • పోషక విలువలు :
ప్రధానము గా పిండిపదార్ధ మే ఉంటుంది . ప్రతి 100 గ్రాములలో ..
  • శక్తి = 544 కేలరీలు ,
  • కొలెస్టిరాల్ - చాలాతక్కువ ,
  • సాచ్యురేటెడ్ కొవ్వులు - చాలా తక్కువ ,
  • సోడియం - చాలా తక్కువ ,
  • విటమిన్‌ బి 9 --6.1 మి.గా,
  • ఇనుము = 2.4 మి.గ్రా,
  • కాల్సియం = 30.4 మి.గ్రా,
  • ఒమేగా 3 ఫాటీయాసిడ్స్ = 1.5 మి.గ్రా,
  • ఒమేగా 6 ఫాటీయాసిడ్స్ = 3.0 మి.గ్రా,
  • పీచు పదార్ధము = 1000 మి.గ్రా(1 గ్రాము ),
ఇతర ప్రధాన ముఖ్యాహారాలు తో cassava పోలిక
  • సంగ్రహం / కూర్పు--- Cassava - గోధుమ -- రైస్ -- Sweetcorn -- పొటాటో .
  • ప్రతిభాగం (100g)---పరిమాణం--- మొత్తం ---మొత్తం-- మొత్తం----- మొత్తం
  • నీరు (G)---------------- 60--------- 11-------- 12-------- 76-------- 82
  • శక్తి (kJ)----------------- 667------- 1506---- 1527----- 360----- 288
  • ప్రోటీన్ (G)--------------- 1,4 --------23-------- 7--------- 3--------- 1,7
  • కొవ్వు (G)--------------- 0,3------- 10--------- 1--------- 1--------- 0,1
  • పిండిపదార్ధాలు (G)------ 38-------- 52-------- 79-------- 19------- 16
  • ఫైబర్ (G)----------------- 1,8------- 13--------- 1---------- 3-------- 2.4
  • చక్కెరలు (G) -------------1.7 -------<0.1--->0.1---- 3 -------1.2
  • ఇనుము (MG) ----------0,27------- 6,3-------- 0,8 -------0,5-------- 0.5
  • మాంగనీస్ (MG)-------- 0.4------- 13.3---------- 1.1------ 0.2-------- 0.1
  • కాల్షియం (MG) -----------16-------- 39----------- 28-------- 2--------- 9
  • మెగ్నీషియం (MG)------- 21------- 239--------- 25--------- 37-------- 21
  • ఫాస్ఫరస్ (MG)----------- 27------- 842 ------115---------- 89------- 62
  • పొటాషియం (MG)-------- 271------ 892------- 115--------- 270----- 407
  • జింక్ (MG)--------------- 0.3 -------12.3------ 1.1--------- 0.5------- 0.3
  • పాంటోథీనిక్ ఆమ్లం (MG)- 0.1------- 2.3------ 1.0--------- 0.7------- 0.3
  • vitB6 (MG) --------------0.1 -------1.3------- 0.2------ 0.1-------- 0.2
  • ఫోలేట్ (మైక్రో గ్రామ్స్)------- 27------- 281-------- 8------- 42------- 18
  • థయామిన్ (MG) ---------0.1------- 1.9-------- 0.1------ 0.2------ 0.1
  • రిబోఫ్లావిన్ (MG)-------- <0.1-- 0.5-------->0.1---- 0.1---->0.1
  • నియాసిన్ (MG) ----------0.9 ---------6.8 --------1.6 -------1.8 -----1.1

  • ==================
Visit my Website - Dr.Seshagirirao...