Pages

Labels

Blog Archive

Popular Posts

Saturday 28 December 2013

Six important vitamins for growing children,ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు



విటమిన్‌ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం


  • చీజ్‌,

  • క్యారెట్‌,

  • పాలూ,

  • గుడ్లూ


వాళ్లకి అందించాలి.



బి విటమిన్లూ: మొత్తం శరీర పనితీరు బాగుండి చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల బి విటమిన్లూ అందేట్టు చూడాలి.


  • మాంసం,

  • చేపలూ,

  • సోయా,

  • బీన్స్‌


వంటివి ఇవ్వడం వల్ల బి విటమిన్లు అందుతాయి.



కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్‌ సి చాలా అవసరం.


  • టొమాటోలూ,

  • తాజా కాయగూరలూ,

  • విటమిన్‌ సి అందించే పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్‌ సి లభిస్తుంది.




ఎముక బలానికి: ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్‌ డి అందాలి. ఇందుకోసం


  • పాలూ,

  • పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి.




ఇనుము లోపం లేకుండా: ఇది రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం


  • పాలకూర,

  • ఎండుద్రాక్ష,

  • బీన్స్‌ వంటివి తరచూ తీసుకోవాలి.  





  • ==========================


 Visit my Website - Dr.Seshagirirao...

Thursday 26 December 2013

Betel Nut, Areca Nut,పచ్చి వక్క


  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

వక్క - Betel Nut :--

షడ్రుచుల భోజనం అనంతరం భుక్తాయాసం తీర్చుకోవడానికి వక్కపలుకులు నోట వేసుకోవడం ఇప్పటికీ చాలామందికి అలవాటు . ఇక శుభకార్యాలకయితే ఆకు ,వక్క లేందే ఆ కార్యానికి నిండుదనమే రాదు . తాంబూలాలు మార్చుకోవడతో వివాహతంతు ప్రారంభమవుతుంది . నిత్యజీవితం లో చాలా కాలము నుండి మమేకమైపోయిన వక్క సంగతేమిటో తెలుసుకుందాం .



పచ్చి వక్క (Betel Nut, Areca Nut) అసోం ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. కొబ్బరిచెట్టులా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది. సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటాయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెడతారు. ఈ వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని తమోల్ అని అసోంలో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను అసోం ప్రజలు ఉపయోగిస్తారు.



వక్కలు కాసే చెట్లని పోక చెట్లని అంటారు . ప్రపంచవ్యాప్తముగా పలు దేశాలలో పోకచెట్లు సాగుచేస్తున్నారు. ఈ చెట్లు ఆగష్ట్ , నవంబర్ నెలల మధ్య కాపుకు వస్తాయి. వక్కల నుండే వక్క పొడి తయారుచేస్తారు.



అదృష్టానికి చిహ్నాలు : -- వక్కలను అదృష్టానికి ప్రతీకలుగా భావిస్తారు. ఇంటికి వచ్చిన అతిధులు వెళ్ళిపోయే సమయములో వారికి ఆకులు , వక్కలతో తాంబూలం ఇచ్చి సాగనంపడం అతిధి మర్యాదగా భావిస్తారు. ఇక కొత్తపెళ్ళికూతురుని అదృష్టము గా భావించి ఆకులు వక్కలు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారు.



ఆచారవ్యవహారాలలో వక్కలు :-- పూజలు , వ్రతాలులలో వక్కలు లేకుండా పూజా తంతు ప్రారంభించరు . వివాహం నిశ్చయం అయ్యాక తాంబూలము తీసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారము .వక్కలు రుచికి వగరుగా ఘాటుగా ఉంటాయి.మొట్టమొదటి సారిగా వీటిని తిన్నవారికి కొద్దిగా కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది. వీటిని నములు తుంటే కొద్దిగా మత్తు వచ్చిన అనుభూతిని పొందుతారు .అందుకే దీనికి అలవాటు పడిపోతారు.



వక్కలు చెడు గుణాలు   :-


  • వక్కలలో ఆల్కలాయిడ్స్ , టానిన్లు శాతము ఎక్కువగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి హానికరము .

  • అంతేకాకుండా తరచుగా వక్కలు - ఆకులు కలిపి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని , కాన్సర్లు రావడానికి కారణం అవుతాయని నిపుణులు అంటారు. Due local irritation , 

  • అదేపనిగా నమలడము వలన 'మతిమరుపు' వచ్చే అవకాశము ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. 

  • వక్కలు , వక్కపొడి గర్భిణిలు,బాలింతలు  తీసుకోకూడదు . బిడ్డకు ,తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదము ఉంది. 

  • 18 సం.లు లోపు వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు . రక్తము విరిగిపోయే(blood dyscariasis)ప్రమాదము లేకపోలేదు. 

  • ఒక రకమైన మత్తును , హాయిని కలిస్తాయి కనుకనే వీటిని బానిసలయ్యే (adict) ప్రమాదము లేకపోలేదు. 




సుగుణాలు : అందరూ  భయపడినట్లు వక్కలు ఆరోగ్యానికి హానికరము కాదు వీటిలో సుగుణాలూ ఉన్నాయి.


  • పొట్టలో చేరిన లద్దెపురుగులు(round worms) , నులిపురుగులు(pin worms) నాశనము చేస్తాయి. 

  • నోటి దుర్వాశన ను పోగొడతాయి , 

  • దీనిలోని " ఎరికోలిన్‌ " అనే పదార్ధము మెదడును ప్రబావితం చేస్తుంది ... ఉత్సాహాన్ని కలిగిస్తుంది . హాలహాలు , కెఫిన్‌ ల తరువాత మానసిక ప్రేరేపిత పదార్ధము గా దీన్ని చెబుతారు. 

  • గుండె జబ్బులతో బాధపడేవారికి దీనిలోని " యాంటీ ఇన్‌ఫ్లమేటరీ " గుణాలు కొంతవరకు మేలు చేస్తాయి. 

  • మత్స్య కారులు ' ఆక్టోపస్ ' వలన కలిగే పుండ్ల కు మందుగా వాడుతారు.

  • సెల్యులార్ డీజనరేషన్‌ ను అడ్డుకునే శక్తి వక్కలలోని యాంటీఆక్షిడెంట్లకు ఉన్నది. 

  • స్కిజోఫ్రినియా (మానసిక వ్యాది )నుంచి విముక్తి పొందడానికి వక్కలు పనిచేస్తాయని కొన్ని పరిశోధనల వలన వెళ్ళడైనది. 


అపోహలు - వాస్తవాలు : 

అపోహ : వక్కలు నమలడం వలన మెదడు మొద్దుబారుతుందని కొందరి నమ్మకం .

వాస్తవం : చాలామందికి ఇప్పటికీ టిఫిన్‌, భోజనము చేసిన వెంటనే వక్కపొడి తినడం అలవాటు . దీనివలన జీర్ణశక్తిని , ఉత్సాహాన్ని పొందవచ్చుననేది  వాస్తవం  . అదే పనిగా రోజంతా తినడం వలన మెదడు పై కొంత చెడుప్రభావము వాస్తవమే.

అపోహ : వక్కలు లేదా వక్కపొడి తినడము వలన దంటాలు నల్లబడతాయని అంటారు .

వాస్తవం : ఇది కేవలము అపోహ మాత్రమే . దంత సంరక్షణ సరిగా ఉంటే పళ్ళ ఆరోగ్యానికి హానిలేదు.సున్నము , తమలపాకు , వక్కలతో కలిపి తింటే ఒక రకమైన రంగు పళ్ళకు వచ్చి చేతుతుంది.

అపోహ : వక్కపొడివలన క్యాన్సర్ వస్తుంది.

వాస్తవం : వక్కపొడి వలన క్యాన్సర్లు వచ్చినట్లు ఎక్కడా దాఖలాలు లేవు . క్యాన్సర్ రావడానికి అనేక కారణాలలో ఇది ఒకటి మాత్రమే. 



పోషకాలు : వక్కలు ఆరోగ్యానికి మంచివి అవునా? కాదా? అన్నవిషయం పక్కన పెడితే వీటిలో పోషకాలు ఎక్కువే :--- ప్రతి 100 గ్రాములకు ..


  • ప్రోటీన్‌ : 5.2 గ్రాములు ,

  • ఫ్యాట్ : 10.2 గ్రాములు , 

  • కార్బోహైడ్రేట్స్ : 56.7 గ్రాములు  ,

  • థైమిన్‌ : (బి1): 19.0 మి.గ్రా.

  • రైబోఫ్లేవిన్‌(బి2) : 52.0 మి.గ్రా.

  • నియాసిన్‌ (బి3) : 1.1 మి.గ్రా.

  • సోడియం : 76.0 మి.గ్రా.

  • పొటాసియం : 450 .0 మి.గ్రా.

  • కాల్సియం : 400 . 0 మి.గ్రా.

  • ఫాస్పరస్ : 89.0 మి.గ్రా. 

  • ఐరన్‌ : 4.9 మి.గ్రా.



  •  ===============================


Visit my Website - Dr.Seshagirirao...

Sunday 24 November 2013

prevention of diseases with pulses,పప్పులతో జబ్బులు దూరం


  •  









  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.




    శనగలు, మినుములు, రాజ్మా, కందులు, పెసర్ల వంటివి తరచుగా తింటూనే ఉంటాం. ఇలాంటి పప్పుల్లో, చిక్కుడుజాతి గింజల్లో పీచు, ప్రోటీన్లు దండిగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. వెంటనే ఆకలి కాకుండా చూస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలోకి చక్కెర వెంటనే విడుదల కాకుండా చేస్తాయి. అంతేకాదు శరీరానికి బలాన్ని ఇవ్వటంతో పాటు జబ్బులను నివారించుకునే శక్తినీ అందిస్తాయి. కాబట్టి కొన్ని బీన్స్‌, పప్పులు మనకు ఎలాంటి మేలు చేస్తాయో చూద్దాం.

కాబూలీ శనగలు

వీటిల్లోని పీచు రక్తంలో చక్కెర మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అందువల్ల కాబూలీ శనగలను తరచుగా తీసుకుంటే మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్‌ను (ఎల్‌డీఎల్‌), ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా గుండెజబ్బులూ దూరంగా ఉంటాయి. అయితే వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అప్పుడే ఎక్కువ లాభాలు.

పప్పులు
కందులు, పెసర్ల వంటి పప్పులు క్యాన్సర్ల బారినపడకుండా కాపాడతాయి. తరచుగా పప్పులు తినే మహిళలకు రొమ్ముక్యాన్సర్‌ ముప్పు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది. ప్రోస్టేట్‌, మలద్వార క్యాన్సర్ల బారినపడకుండా కాపాడుతున్నట్లూ వెల్లడైంది. వీటికి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణమూ ఉంది.

రాజ్మా
విషయగ్రహణ శక్తిని పెంపొదించే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రాజ్మాలో అధికంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్‌ను నివారించే యాంటీఆక్సిడెంట్లూ, అల్త్జెమర్స్‌ బారినపడకుండా చూసే థైమీన్‌ కూడా దండిగానే ఉంటాయి.

ఉలవలు
ఇనుము, క్యాల్షియం, మాలిబ్డినమ్‌ వంటివి ఉలవల్లో దండిగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్‌ గుణాలు గల ఫాలీఫెనాల్స్‌ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. యాంటీబోడీలు, స్వీయరోగనిరోధక చర్యల్లో కనిపించే హీమగ్లుటినిన్‌ కూడా వీటిల్లో కనిపిస్తుంది. ఉలవలు కొలెస్ట్రాల్‌, కడుపు ఉబ్బరం తగ్గటానికీ తోడ్పడతాయి.

సోయాబీన్స్‌

వీటిల్లో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలూ ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి బాగా తోడ్పడతాయి. ప్రస్తుతం వీటితో తయారుచేసిన పాలు, టోఫూ వంటివీ అందుబాటులో ఉంటున్నాయి. అయితే సోయాబీన్స్‌ ఉత్పత్తులను పరిమితంగానే తినాలని గుర్తుంచుకోవాలి. s




  • ========================




Visit my Website - Dr.Seshagirirao.com




Monday 18 November 2013

Adhatoda vasica or Justicia adhatoda,అడ్డసరం, మలబార్ నట్ ట్రీ


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



అడ్డసరం, మలబార్ నట్ ట్రీ

అడ్డసరం  ఒక విధమైన ఔషధ మొక్క. దీని పండ్లు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .

ఈ మొక్కను మలబార్ నట్ ట్రీ, అడూస అని కూడా పిలుస్తారు. దీని శాస్ర్తీయ నామం ''అడహతోడ వాసికా నీస్''. అడ్డసరం పొలం గట్ల మీద 1-4 మీటర్ల ఎత్తువరకు పెరిగే బహువార్షిక పొద. ఈ మొక్కు సామాన్య పత్రాలు కణుపునకు రెండు చొప్పున అభిముఖంగా అమరివుండి పొడవుగా, దీర్ఘవృత్తాకారంలో దళసరిగా, పెళుసుగా ఉంటాయి. ఆకర్షనీయమైన తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. .

ఉపయోగాలు


  •     దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అఢతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి.

  •     దగ్గు, ఆయాసం నివారణకు అడ్డసరం ఆకులు, వేర్లు అత్యంత ఉపయుక్తమయినవి. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడే వారు, ఊపిరి అందక ఆయాస పడేవారు వేరు కషాయంలో కొద్ది పంచారం చేర్చి 15 మి.లీ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

  •     అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణ కు వాడతారు.

  •     ఈ మొక్కలోని అన్నిభాగాలు నులి పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

  •     అడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి.

  •     గోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు తదితర చర్మవ్యాధులు, చర్మదోషములందు అడ్డసరము (వైద్యమాత) కషాయము ను త్రాగించిన తగ్గుతాయి.

  •     నరముల రోగహరములు, పట్లు, నొప్పులు హరించును . నీళ్ళవిరేచనములు కట్టును . నేత్రరోగహరము గా పనిచేయును .

  •     అడ్డసరము ఆకులను దగ్గుకు, ఉబ్బసానికి, రక్త శ్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడతారు.



source : wikipedia.org.



  • ========================


Visit my Website - Dr.Seshagirirao...

Glory Lilly,Gloriosa superba,అడవి నాభి


  •  





  • మూలము : వికీపెడియా .ఒఆర్జి.


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Glory Lilly-అడవి నాభి

అడవి నాభి గా పిలువబడే గ్లోరియోసా సుపర్బా (Gloriosa) పుష్పించే మొక్కలలో కోల్చికేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్క. ఇంగ్లీష్ లో గ్లోరీ లిల్లీ అంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో పెరుగుతుంది.బొటానికల్ నేమ్‌ : Gloriosa superba,



ఉద్యానవనాలలో పెంచదగిన వార్షికపు మొక్క. ఇది ప్రక్కన ఉండే చెట్లను, మొక్కలను అధారంగా ప్రాకుతుంది. ఆకులు కాండానికి ఎదురుబదురుగా ఉంటాయి. ఆకు మొదలు భాగం అర్థ హృదయాకారంలో ఉండి బారుగా ఉంటుంది. ఆకుల చివరి కొసలు తీగలాగా ఉండి ప్రక్క మొక్కలను పట్టుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ మొక్క పువ్వులు అనేక రంగులతో ప్రత్యేకతతో కూడిన ఆకర్షణ కలిగి ఉంటాయి. ఈ పూవులు చెట్టు పైన కనీసం ఏడు రోజుల పాటూ ఉంటాయి. ఈ పూవులు పెద్దవిగా ఉండి వాటి ఆకర్షణ పత్రాలు సన్నగా పొడవుగా అగ్ని కీలలు వలె వంకెలు తిరిగి ఉంటాయి. వాటి పుప్పొడి కీలాగ్రాలు 13 సెంటీమీటర్ల బారుగా ఉంటాయి. ఆకర్షణ పత్రాలు పువ్వు తొడిమ వద్ద ఆకు పచ్చ రంగులో ఉండి, క్రమంగా పసుపుపచ్చ, కాషాయ రంగు, కొసలు పూర్తి ఎరుపు రంగులో ఉంటాయి. దీని వేర్లు 15 నుండి 30 సెంటి మీటర్ల బారున కారెట్ దుంపల వలె ఉండి కొసలు సన్నగా మొనదేలి ఉంటాయి. ఈ మొక్క కాండము 3 నుండి 6 మీటర్లు బారున గట్టి తీగలుగా పెరుగుతుంది.





ఉపయోగాలు

ఉపయోగపడే భాగాలు వేరు భాగాలు. ఉదర క్రిములను బైటకు కొట్టివేస్తుంది. భేది మందుగానూ, పురిటి నెప్పులను అధికం చేసేందుకు, లేదా గర్భస్రావానికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టు, శరీరపు మంటలు, పైల్స్, పొత్తి కడుపు నొప్పి, దురదలను తగ్గిస్తుంది. శరీరానికి బలవర్థకము, వీర్యవృద్ధికి దివ్యౌషధము. మలాశయములోని జిగురును హరింపజేస్తుంది. నరాల నొప్పులకు, చర్మ వ్యాధులకు పై పూతలకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితమైనది. అందుచేత ఇది తగు మోతాదులలో వైద్యుని సలహాపై వాడవలసిన ఔషధము.


వైధ్యపరంగా ఉపయోగాలు :


ఈ మొక్క విత్తనాలలో కోల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని గౌటు వ్యాధిలో విరివిగా ఉపయోగిస్తారు.  దుంపలను అల్సర్ల, పైల్స్ మరియు గనేరియా నివారణకు, గర్భస్రావానికి, పాము మరియు తేలు కాటుకు ఉపయోగిస్తారు.




  • ====================


Visit my Website - Dr.Seshagirirao...

Saturday 16 November 2013

Sorghum,జొన్నలు


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Sorghum,జొన్నలు

జొన్నలు ప్రప౦చ వ్యాప్త౦గా పేదవాడి ఆహార౦. స్థూలకాయ౦, రక్తపోటు, షుగర్ వ్యాథి వచ్చిన తరువాత, తి౦డి విషయ౦లో ధనిక బీద తేడా ఏము౦టు౦ది...? ఎవ్వరికయినా జొన్నన్నమే గతి. ఈ రోగాలొస్తే, జొన్నన్న౦ తిని జీవి౦చాల్సి౦దే. 30 దేశాలలో 500 మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రథాన ఆహార ధాన్య౦గా తీసుకొని జీవిస్తున్నారు. సి౦ధునాగరికతకు సమా౦తర౦గా కృష్ణా గోదావరీ పరీవాహక ప్రా౦తాలలో జొన్నల్నీ బాగానే ప౦డి౦చారు.

అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇతర ధాన్యాల కన్నా ఇనుము, జి౦కు ఎక్కువగా ఉ౦టాయి కాబట్టి, జొన్నలు కేలరీలను పెరగనీకు౦డా శక్తినిస్తాయి. గోధుమలలో ఉ౦డే, గ్లూటెన్ అనే మృదువైన ప్రొటీన్ చాలామ౦దికి సరిపడట౦ లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉ౦డదు.అ౦దువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్య౦ మీదకు ప్రప౦చ౦ తనదృష్టి సారి౦చి౦ది. ఒకవైపున జొన్నలకు ప్రప౦చ వ్యాప్త౦గా ఈ విధ౦గా డిమా౦డ్ పెరుగుతు౦టే, మనవాళ్ళు ప౦డి౦చట౦ తగ్గి౦చేస్తున్నారు. భారత దేశ౦లో గడచిన రె౦డు దశాబ్దాలకాల౦లో12 మెట్రిక్ టన్నులను౦చి 7 మెట్రిక్ టన్నులకు జొన్న ఉత్పత్తి పడిపోయి౦దని ఇక్రిశాట్ నివేదిక చెప్తో౦ది. జొన్నలు ఇప్పుడు బియ్య౦కన్నా ఎక్కువ రేటు ఉన్నాయి. ధర పెరగటానికి ప౦ట తగ్గిపోవట౦, డిమా౦డ్ పెరగటాలు కారణాలు.
ర౦గు రుచి వాసనా లేకు౦డా తటస్థ౦గా ఉ౦టు౦ది కాబట్టి, జొన్నపి౦డి ఏ ఇతర వ౦టక౦లో నయినా కలుపు కోవటానికి వీటుపడుతుంది .

పోషక పదార్థాలు


  •     పిండిపదార్ధాలు - 72.6 గా.

  •     మాంసకృత్తులు - 10.4 గ్రా.

  •     పీచు - 1.6 గ్రా

  •     ఇనుము - 4.1 మి.గ్రా.

  •     కాల్షియం - 25 మి.గ్రా.

  •     ఫోలిక్‌ ఆమ్లం - 20 మి.గ్రా.



ఉపయోగాలు


  •     ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి,

  •     జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.

  •     అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.

  •     తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.

  •     విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.



ఇతర ఉపయోగాలు,


  •     జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన ఆల్కహాల్ సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు. జొన్నలతో చేసే రొట్టెలు ఆహారంగా ఉపయోగపడుతుంది.

  •     జొన్న ఆకులు, కాండాలు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. కాగితం తయారీలో వాడతారు.

  •     జొన్నపంట పండిన పిదప జొన్నలను వేరుచేసి మిగిలిన కాండము (సొప్ప) పశువులకు ఆహారంగా వేస్తారు.







  • =====================


Visit my Website - Dr.Seshagirirao...

Friday 15 November 2013

Asafoetida,ఇంగువ


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.






కూరలూ, వేపుళ్లూ చేసేప్పుడు తాలింపులో కాస్త ఇంగువ వేయడం చాలామందికి ఓ అలవాటు. ఆ అలవాటు వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. అదనపు రుచీ, వాసన కోసం ఉపయోగించే ఇంగువలో శరీరానికి మేలు చేసే పోషకాలెన్నో!

ఇంగువ - వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం మరియు చాలా ఔషధ గుణాలున్న మొక్క. 'అస' అంటే పర్షియన్ లో జిగురు. 'ఫాటిడా' అంటే లాటిన్ లో ఘాటైన గంధక వాసన అని అర్ధం. దీనిని ఇండో-ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అని పిలుస్తారు. పర్షియాకు స్థానికమైన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది. వంటలలో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన మసాలాదినుసుల వాసననిస్తుంది.

ఇంగువ మొక్క
ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'. ఇది ఇరాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు. దీనిని సంస్కృతంలో "హింగు" అంటారు. ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడునెలలో తయారైన ద్రవం రాయిలాగా తయరవుతుంది. ఇది పసుపు రంగులో ఉండి బాగా తీవ్రమైన వాసనతో ఉంటుంది. భారత దేశ వంటల్లో ముఖ్యంగా తెలుగువారి వంటింట్లో దీని స్థానం చెప్పుకోదగినది.

ఇంగువలో గల పదార్థాలు


  •  కాల్షియం ,

  • ఫాస్పరస్ ,

  • ఇనుము ,

  • కెరటిన్ ,

  • బి-విటమిన్.



ఔషధ గుణాలు


  • ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా యునానీ వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది.

  •  ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. గర్భనిరోధకం గా ఇది వాడుక లో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారం లో ఇంగువ ముఖ్యమైన పదార్ధం .  

  • అజీర్తితో బాధపడే వారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

  • చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలూ చేర్చి తీసుకొంటే గొంతు మంట తగ్గుతుంది. జలుబూ, దగ్గూ అదుపులోకి వస్తాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

  • క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ చేరుకుని ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఈ కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్‌ సమస్య బాధించదు.

  • రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో ఉన్నాయి.

  • నెలసరి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది.

  • దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

  • ఆస్తమాతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది.

  • మానసిక సమస్యలూ, ఒత్తిళ్ల కారణంగా శరీరంలో విడుదలయ్యే హానికారక హార్మోన్లతో పోరాడే శక్తి ఇంగువలోని పోషకాలకు ఉంది.





  • ====================


Visit my Website - Dr.Seshagirirao...

Tuesday 12 November 2013

margarine,మార్గరిన్


  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 margarine,మార్గరిన్ :

మార్గరిను అనేది వెన్న(Butter)కు ప్రత్యామ్నాయంగా తయారుచేసినది. దీనినే టేబుల్‌బట్టరు అనికూడా అంటారు.మార్గరినులో 80% వరకు వనస్పతి(hydrogenated fat),12-15%నీరు(తేమగా),మిగిలినది రిపైండ్‌నూనె.రిపైండ్‌నూనె ఒకటి,లేదా అంతకు ఎక్కువగాని వుండును.మార్గరిన్‌ను బేకరిఉత్పత్తులలోనూ,కేకుల తయారిలోనూ వుపయోగిస్తారు.
వివిద వెజిటబుల్ ఆయిల్స్ ను అత్యధక ఉష్ణోగ్రత వద్ద బబ్లింగ్ హైడ్రోజన్‌ ద్వారా " మార్గరైన్‌ " తయారవుతుంది దీన్ని తరచూ వెన్నకు ప్రత్యామ్నాయము గా వాడతారు .

వెన్నకు చౌకైన ప్రత్యామ్నాయముగా పందొమ్మిద శతాబ్దములో ఫ్రాన్స్ లో మార్గరైన్‌ తయారు చేసారు . సైనికిదళాలు , మధ్యతరగతివారు వాడుకునేంద్కుగాను ఈ మార్గరైన్‌ సృష్టి జరిగినది.

దీనిలో అన్ని ప్రిజర్వేటివ్ లు వాడడము వల్ల దీనికి దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది డెయిరీ లేకుండా తయారు చేసే మార్గరైన్‌ వెన్నకు  మంచి ప్రత్యామ్నాయము .


  •  పోషక విలువలు :











 


  •  


ఆరోగ్య ప్రయోజనాలు :


  • కొలెస్టిరాల్ తక్కువే ఉన్నా మార్గరైన్‌ రసాయనికము గా వెలికి తీసిన పదార్ధమైనందున పూర్తిగా ఆరోగ్యకరమైనదని చెప్పడము కష్టము .



  • నూనె లో ఉండే విటమిన్లు , ఇతర పోషకాలను అత్యదిక ఉష్ణోగ్రత నశింపజేస్తుంది . 

  • నికెల్ , కాడ్మియం అవశేషాలతో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.

  • మార్గరైన్‌ లో అత్యదిక స్థాయిలో ట్రాన్స్ ఫాట్స్ ఉంటాయి ...అయితే వెన్నలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికము .

  • కొలెస్టిరాల్ సంబంధిత సమస్యలు ఎక్కువని చెప్తారు.

  • రోగనిరోధక వ్యవస్థ పై తీవ్రమయిన ప్రభావాలు ఉంటాయి.





  • ========================


 Visit my Website - Dr.Seshagirirao...

Monday 11 November 2013

Butter , వెన్న , నవనీతము


  •  







  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



వెన్న - ఒక మంచి ఆహార పదార్ధము. వెన్నను క్షిరదాల పాలనుండి తయారుచేయుదురు.ముఖ్యంగా ఆవు,గేదె,మేక పాలనుండి తయారుచేయుదురు.మేక,గొర్రె,ఒంటెల పాలనుండి వెన్నను తీయడం అరుదు. వాటి పాలను దేశియ వైద్యంలో మాత్రమే వినియోగిస్తారు. భారతదేశంలో ఆనాదిగా వేదకాలం నాటికే ముందుకాలం నుండే పాలనుండి వెన్నను(butter), వెన్ననుండి నెయ్యి(ghee),మీగడ(cream)తయారు చేయటం మొదలైనది. వెన్నను పాలనుండి రెండు విధాలుగా తయారుచేయుదురు. ఒకటి సంప్రదాయ పద్థతిలో ఇంటిలోఉత్పత్తిచేయడం, రెండు పారిశ్రామికంగా పెద్దమొత్తంలో యంత్రాలద్వారా తయారుచేయుదురు. తయారైన వెన్న తెల్లగా,మెత్తగా వుండును.20-25% వరకు నీటిని కలిగివుండును. వెన్ననుండి నెయ్యిని తయారుచేయుదురుకావున వెన్న బౌతిక,రసాయనిక లక్షణాలునెయ్యిలక్షణాలు ఒక్కటే.

స్వాభావికంగా లభించే ఏ ఆహార పదార్థం కూడా పరిమితులకు లోబడి తీసుకుంటే హానికరం కాదు. ఏదైనా పరిమితికి మించి తినడం అన్నది అనర్థదాయకం అవుతుంది. అపరిమితంగా వెన్న తినడం వల్ల జరిగే అనర్థాల గురించి మీరు వినే ఉంటారు కాబట్టి మీ భయాందోళనలు తొలగించడానికి మీరు మీ ఆహారంలో పరిమితంగా వెన్న తీసుకోవడం వల్ల కలిగే లాభాలు .ఆహార పదార్థంగా వెన్న వల్ల కలిగే లాభాల గురించి చాలామందికి పెద్దగా తెలియదు. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి.

బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల (మెంటల్ ఇల్‌నెస్) నుంచి రక్షణ కల్పిస్తుంది. దాంతోపాటు మనకు శక్తి వనరుగా ఉపయోగపడుతూ అవసరమైన శక్తిని ఇస్తుంది. మనం తిన్న ఆహారం చిన్న పేగుల నుంచి ఒంటికి పడుతుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా జరిగే క్రమంలో తిన్న ఆహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది బ్యుటిరేట్. అంటే ఒంటికి పట్టకుండా వృథా అయిపోయే ఆహారాన్ని వీలైనంతగా తగ్గిస్తుందన్నమాట. పైగా చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుంది.

కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) విషయానికి వస్తే - మనకు అవసరమైన పోషకాలలో దానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. గుండె ఆరోగ్యానికి అదెంతో మంచిది. నిజానికి చాలామంది వెన్న తినడం వల్ల కొవ్వు పెరిగి, గుండె ఆరోగ్యానికి అదంత మంచిది కాదని అనుకుంటారు. కానీ పరిమితమైన వెన్న వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. ముఖ్యంగా పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న దోహదపడుతుంది. తద్వారా కొంతవరకు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

వెన్నలో యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు వెన్నను మానేయాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని పరిమితంగా తీసుకుంటూ ఉండండి. నెయ్యి కంటే వెన్న చాలా శ్రేష్టమైనది.  నిశ్చితంగా పరిమితమైన మోతాదులో వెన్నను తినవచ్చు. అన్ని వయసుల వారు కూడా వెన్న తినవచ్చు.
100 గ్రాముల వెన్నలో ఏకంగా 750 కేలరీలు ఉంటాయి. వెన్న తింటే కడుపు నిండినట్లు ఉండి.. అన్నం తక్కువగా తింటారు. నెయ్యి రోజూ తినే వాళ్లలో కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు. దీంతో బరువు తగ్గాలనుకునే వారు వెన్న, నెయ్యి ఎక్కువగా తినాలంటున్నారు. ఇందులో ఉండే కేలరీలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు.. వెన్నలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్లు మన దరికి చేరవు. రోజూ వెన్న తినే వారికి జలుబు, ఫ్లూ జ్వరం అంటే ఏంటో తెలియదు. జ్వరంతో బాధపడే వాళ్లు వెన్నతో కూడిన పదార్హములు  తింటే త్వరగా కోలుకుంటారు .

వెన్నలో కాల్షియం, పాస్ఫరస్‌, విటమిన్‌ - A, D..ల శాతం ఎక్కువగా ఉంటాయి. దీంతో.. మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెన్న ఎక్కువగా తినే వాళ్ల చర్మంపై మృతకణాలు తొలగిపోయి.. శరీరం నిగనిగలాడుతుంది. అందుకే ముఖం, కాళ్లు, చేతులను వెన్నతో రుద్దుకుంటే ఆరోగ్యంతో పాటు శరీర ఛాయ కూడా మెరుగవుతుంది . వెన్నలో గల అరాచిడోనిక్‌ యాసిడ్‌ మెదడులోని చెత్తను బయటికి పంపి శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదగాలంటే వెన్న ఎక్కువగా తినాలి. వెన్న, నెయ్యి ఎక్కువగా తినే పిల్లలు, పెద్దలు చురుకుగా ఉంటారు.

వృద్దులకు ఔషధం ...
 వెన్నలో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. చెవికి సంబంధించిన సమస్యలు, నిద్రలేమి, పక్క తడిపే అలవాటు, లైంగిక సమస్యలు, మానసిక సమస్యలు ఉన్న వాళ్లకు ఆయుర్వేద వైద్యులు వెన్న తినాలని సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా గర్భవతులు 4వ నెల నుంచి వెన్న, నెయ్యి ఎక్కువగా తింటే కడుపులోని శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడే వృద్ధులకు వెన్న మంచి ఔషధంగా పనిచేస్తుంది. నెయ్యి తినే వారి కీళ్లలో జిగురు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెన్నలోని విటమిన్‌ - డి నరాల బలహీనతను తగ్గిస్తుంది. అందుకే పిల్లలకు వెన్న, నెయ్యితో కూడిన భోజనాన్ని ఎక్కువగా పెట్టాలి.

గుండెకు వెన్న మంచిదే!
లండన్, అక్టోబర్ 24-2013: "వెన్న, చీజ్, గుడ్లు, గడ్డపెరుగు తింటే హృద్రోగాలు వచ్చే ముప్పు ఎక్కువ'' ...సంప్రదాయ ఆంగ్ల వైద్య విధానం చెప్పే మాట ఇది! కానీ, అది ఒట్టి అపోహేనని హృద్రోగాలకూ వెన్న, చీజ్, గుడ్లు, పెరుగుకు ఎలాంటి సంబంధమూ లేదని.. నిజానికి అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని లండన్‌లో భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్రా సంచలన ప్రకటన చేశారు. హృద్రోగాల ముప్పును తగ్గించుకోవడానికి శాచురేటెడ్ (సంతృప్త) కొవ్వులు అధికంగా ఉండే ఈ తరహా పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోమని చెప్పడం తప్పంటూ ఆయన రాసిన వ్యాసాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఆధునిక వైద్య విధానం నమ్ముతున్నదానికి విరుద్ధంగా.. సంతృప్త కొవ్వుల వాడకాన్ని తగ్గించడమే హృద్రోగాల ముప్పును పెంచుతోందని మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజల్లో మందుల వాడకాన్ని.. ప్రత్యేకించి స్టాటిన్ల వాడకాన్ని పెంచుతోందని, అదే సమయంలో మరింత ప్రమాదకరమైన ఎథెరోజెనిక్ డైస్లిపిడెమియా (రక్తంలో కొవ్వుల నిష్పత్తి సరిగా లేకపోవడం) ముప్పు పెరిగిపోతోందని ఆయన వివరించారు.
 
చర్మ సౌందర్యానికి వెన్న :

పెదవులు నల్లగా ఉన్నాయని ఆందోళన పడుతున్నారా... అయితే మీరేం చేయాలంటే.. వెన్న, ఆరెంజ్ రసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేస్తూ వచ్చారంటే లిప్‌స్టిక్ వెయ్యకుంటానా మీ పెదవులు అందంగా, మృదువుగా మారిపోతాయి.
పసిపిల్లలకు స్నానం చేయించటానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేయిస్తే పాపాయి చర్మం కాంతిగా, మృదువుగా ఉంటుంది. వంటిపై సన్నని నూగులాంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి.
వెన్నను ముఖానికి పట్టించి మెత్తటి సున్నిపిండిలో పసుపు కలిపి ముఖం రుద్దుకుంటే చర్మపు వర్చస్సు పెరుగుతుంది.
నలుపు ఛాయలో ఉన్నవారు వెన్నలో తేనెను కలిపి పేస్టులా తయారుచేసి, నిత్యం ముఖానికి పట్టిస్తే నలుపు తగ్గి, ముఖ చర్మం ప్రకాశవంతమవుతుంది. వెన్నలో గులాబి రెక్కల పేస్టును కలిపి పెదాలకు రాస్తే పెదాలు గులాబీ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
వెన్న, కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి కళ్లక్రింద ఏర్పడిన నల్లని చారలకు, ముడతలకు రాస్తూంటే మచ్చలు తొలగిపోతాయి.
వెన్నలో పసుపు కలిపి మడమలకు, పాదాల పగుళ్లకు రాస్తే దురదమంట తగి, చర్మం మెత్తపడి పగుళ్ళు తగ్గిపోతాయి.
ప్రతిరోజూ వెన్నలో నల్ల నువ్వులు కలిపి, చిన్న మాత్రలా చేసి తింటే వెంట్రుకలు నెరవకుండా నల్లగా ఉంటాయి.
ప్రతిరోజూ ఆహారంలో మొదటి ముద్దలో వెన్న కలిపి తింటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా ఏర్పడవు.
వెన్నలో పసుపు, సున్నం కలిపి కట్టుకడితే గోరుచుట్టు తగ్గుతుంది.
కాలిన బొబ్బల మీద ఆరారగా వెన్న రాస్తే మంట ఉపశమనం.
వెన్నను కనురెప్పలమీద రాస్తే, వెంట్రుకలు రాలిపోకుండా దృఢంగా, అందంగా ఉంటాయి.
బొప్పాయి గుజ్జులో వెన్నను కలిపి ముఖ చర్మంమీద సున్నితంగా మసాజ్ చేస్తే ముఖ చర్మం మృదువుగా మారి, తేమతో కాంతిగా, అందంగా కనిపిస్తుంది.---కె.నిర్మల



  • =======================


Visit my Website - Dr.Seshagirirao...

Friday 8 November 2013

Beer (alcoholic drink) - బీర్ (ఆల్కహాలిక్ బెవరేజ్)


  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల
హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది అభిప్రాయం. ఇది శరీరంలోని టాక్సిన్స్
(విషాలను లేదా వ్యర్థాలను)బయటకు పంపిస్తుంది . మరియు కిడ్నీ స్టోన్స్ ను
తొలగిస్తుందని గట్టి అభిప్రాయం ఉంది. అయితే మీరు బీర్ యొక్క బ్యూటీ
బెనిఫిట్స్ తెలుసుకొన్నట్లైతే ఆశ్చర్య పడక మానరు. బీర్ తీసుకోవడం వల్ల
మరియు అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి. అంటే బీర్
త్రాగడం వల్ల మరియు బీర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి
మంచిదని అర్థం.

అయితే బీర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇంటర్నల్ గా ఆరోగ్యానికి కొంత వరకూ
హాని కలిగిస్తుంది. ఒబేసిటికి దారితీస్తుంది మరియు లివర్ ను పాడు
చేస్తుంది. కాబట్టి మితంగా తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. 



Beer uses - బీర్‌ ప్రయోజనాలు



బీర్ అనగానే మందుబాబులకు
తాగాలనిపిస్తుంది. అయితే సాధారణంగా వారానికి రెండుసార్లు బీర్ తీసుకుంటే
లావవుతారని కొందరి అపోహ. బీర్ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య
నిపుణులు అంటున్నారు. వాటి ఐదు ప్రయోజనాలు మాత్రం మీ కోసం..



1.
మాంసాన్ని మారినేట్ చేసేటప్పుడు అంటే మసాలా పట్టించి నానపెట్టేటప్పుడు బీర్
వాడి చూడండి. రుచిగా ఉండడమే కాకుండా ముక్కలు మృదువుగా ఉంటాయి.



2.
కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఒక బీర్ తాగేయండి. ఈ కార్బోహైడ్రేటెడ్ డ్రింక్
పొట్టలో ఇబ్బందిని సరిచేయడమే కాకుండా ఇందులో ఉండే ఆల్కహాల్ నొప్పిని
తగ్గించేందుకు పనిచేస్తుంది. అయితే అల్సర్, గ్యాస్ట్రిక్ ఉన్నవారు దీనిని
వాడవద్దు.



3. ఒక శుభ్రమైన బట్టను బీర్‌లో ముంచి బంగారం నగలను తుడిచి ఆ తరువాత పొడి బట్టతో మరోసారి తుడిచి ఆరపెడితే మిలమిలా మెరవడం ఖాయం.



4.
చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఈస్ట్‌ది ప్రధానపాత్ర. ఇది బీర్‌లో ఉంటుంది
కాబట్టి నీళ్లలో కొంచెం బీర్ పోసి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉండడమే
కాకుండా మెరుస్తుంది కూడా.



5. రొయ్యల్ని వండేటప్పుడు బీర్ కలిపితే
మంచి రుచి వస్తుంది. బీర్‌ని మిగతా వంటల్లో కూడా వాడొచ్చు. అయితే బీర్
వేశాక ఎక్కువసేపు ఉడికించకూడదు.





Beauty giving 10 benifits of Beer,బీర్ లో ఉన్న టాప్ 10 సౌందర్యవర్థక గుణాలు



పెప్సికో, కోక్‌ లాంటి శీతలపానీయాలు లేదా సాఫ్ట్‌ డ్రింకులు పెట్‌ బాటిళ్లలో చూస్తున్నాం. ఇక నుంచి బీర్‌ కూడా పెట్‌ బాటిళ్ల లో రాబోతోంది. పెట్‌ బాటిళ్లు రీసైకిల్‌ చేసి మళ్లీ మళ్లీ వినియోగించుకోవచ్చు. దీని ద్వారా వెస్టేజీ తగ్గించుకోవచ్చునని పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీలు భావిస్తు న్నాయి. బాటిళ్ల వేస్టేజీ కుప్పలు కుప్పలు నిల్వ ఉండి పర్యావరణానికి హాని చేస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. పెట్‌ బాటిళ్లయితే తిరిగి రీసైకిల్‌ ద్వారా మళ్లీ మళ్లీ వినియోగించు కోవచ్చునని చెబుతున్నారు. దేశంలో మొట్టమొదటి సారి సాబ్‌మిల్లర్‌ ఇండియా హేవార్డ్స్‌ -5000 బీర్‌, నాక్‌ఔట్‌ ఒక లీటర్‌ బీర్లను పెట్‌ బాటిళ్లను ట్రెయిల్‌ బేసిస్‌ ద్వారా మహారాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా పెట్‌ బాటిళ్లను విస్తరించాలనుకుంటోంది.



బీర్ వల్ల చర్మానికి మాత్రమే సంబంధించి ఉపయోగాలు మాత్రమే కాదు. బీర్ వల్ల కేశాలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది . బీర్ బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్ గా మనకు అందుబాటులో ఉంది. అందువల్ల బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ మెండుగా ఉండటం వల్ల పూర్తి శరీర ఆరోగ్యానికి ఉపయోగించబడుతున్నది. చర్మానికి మరియు కేశాలకు బీర్ ను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు . బీర్ త్రాగడం కంటే ఎక్స్ టర్నల్ గా ఉపయోగించడం చాలా ఆరోగ్యకరం మరియు చర్మానికి క్షేమం.



మరి బీర్ వల్ల ముఖ్య బ్యూటీ బెనిఫిట్స్ :




  •  1.బీర్ చర్మాన్ని హైడ్రేట్ (తేమ)గా ఉంచుతుంది: బీర్ చర్మానికి తగినంత హైడ్రేషన్ ను కలిగిస్తుంది. అధిక వేడి వల్ల చర్మాన్ని రక్షించుకోవడానికి బీర్ బాత్ చేసేవారు ఈజిప్షియన్లు.





  • 2.హెయిర్ కండీషనర్: బీర్ బెస్ట్ హెయిర్ కండీషర్ . తలకు షాంపూ చేసిన తర్వాత బీర్ తో తలను వాష్ చేయడం వల్ల మీ కేశాలు సున్నితంగా మరియు షైనింగ్ తో మెరుస్తుంటాయి.





  • 3. చర్మ కాంతిని పెంచుతుంది: చర్మంలో పల పేరుకొన్న టాక్సిన్స్ ను తొలగించడానికి బీర్ బాగా సహాయపడుతుంది. చర్మం నుండి ఎప్పుడైతే మలినాలు(టాక్సిన్స్) తొలగిపోతాయో అప్పుడు మీ ముఖంలో సహజ అందాన్ని చూడవచ్చు. కాంతివంతమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.





  • 4.చర్మాన్ని సున్నితంగా చేస్తుంది: బీర్ మీ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది . చర్మానికి శ్వాస తగలడానికి మరియు కావల్సినంత మాయిశ్చరైజర్ అంధించడానికి, చర్మాన్ని సున్నితత్వం కోసం బీర్ ను ఉపయోగించవచ్చు . బీర్ లో ఉండే విటమిన్ బి చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది.





  • 5.బీర్ మీ కురుల విలువను పెంచుతుంది: మీ కేశాలను బీర్ తో శుభ్రం చేయడం వల్ల కురులు ఒత్తుగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి. బీర్ హెయిర్ క్వాలిటీని పెంచుతుంది.





  • 6.బీర్ చర్మ పిహెచ్ ను నిర్వహిస్తుంది: బీర్ చర్మంలోని పిహెచ్ ను సమతుల్యం చేస్తుంది. చర్మంలో పిహెచ్ సరిగా లేనట్లైతే చర్మం అనేక చర్మసమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. పొడి చర్మం మరియు జిడ్డు చర్మం ఏర్పడుతుంది.





  • 7.బీర్ వయస్సు మీదపడనియ్యదు: బీర్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది. చర్మం ఇన్ఫ్లమేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వయస్సును కాపాడుకోవచ్చు.





  • 8.చర్మ క్లెన్సింగ్ కోసం బీర్: చర్మ రంద్రాలను శుభ్రపరిచే సామర్థ్యం బీర్ లో మెండుగా ఉన్నాయి. ఇది ఆల్కాహానిక్ నేచర్. మరియు ఆల్కహాల్ ఒక పర్ ఫుల్ ఏజెంట్ అని మనందరికి తెలుసు .





































9.బీర్ బబుల్ బాత్: మీ వద్ద డబ్బు ఎక్కువగా ఉన్నా..అధికంగా బీర్ కొనే సామర్థ్యం ఉంటే బీర్ ను కొని స్విమ్మింగ్ పూల్ లో వేసి బబుల్ బాత్ చేయడం వల్ల చర్మానికి అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తుంది . బీర్ తో ఇటు చర్మ మరియు అటు హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్ ను పొంది మీ సౌందర్యాన్ని పదింతలు రెట్టింపు చేసుకోవండి...


  • 10. బీర్ మొటిమలతో పోరాడుతుంది: బీర్ లో కొన్ని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి . అవి మొటిమలతో పోరాడటానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి బీర్ ను మీ ఫేస్ ప్యాక్స్ లలోని మిక్స్ చేసికొని ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు లేని క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.






 Courtesy with : http://telugu.boldsky.com/


  • ==============================


Visit my Website - Dr.Seshagirirao.com

Less calory food to reduce weight, బరువు తగ్గేందుకు తక్కువ కేలరీ పదార్ధాలు


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 బరువు తగ్గేందుకు తక్కువ కేలరీ పదార్ధాలు  :
 
బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్న వాళ్లు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే, ఏం తిన్నా వందల కెలొరీలు కొవ్వుగా మారిపోతుంటాయి కనుక! మరేం ఆలోచించకుండా వంద కెలొరీల లోపుండే ఈ పోషకాలని ప్రయత్నించండి.

ఓ పెద్ద గుడ్డుని తింటే ఎనభై కెలొరీలని మించి అందవు. పైగా అన్ని రకాల పోషకాలూ అందుతాయి.

చెక్కు తీయకుండా ఒక ఆపిల్‌ని ఎంచక్కా తిన్నా మంచిదే. దీన్నుంచి అందే కెలొరీలు డెబ్భైకి మించవు.

పది, పన్నెండు నానబెట్టిన బాదం పలుకులని బరువు పెరుగుతాం అని ఆలోచించకుండా తినేయొచ్చు.వీటి నుంచి కేవలం తొంభై కెలొరీలే అందుతాయి. రోజువారీ అవసరాలకు సరిపడే క్యాల్షియంలో సగం వీటి నుంచి లభిస్తుంది. శరీరానికి మేలు చేసే ఇతర పోషకాలూ పొందవచ్చు.

కొవ్వు తీసేసిన అరకప్పు పెరుగు తింటే ఎనభై ఐదు కెలొరీలు మాత్రమే అందుతాయి.

కొవ్వూ, ఉప్పు పెద్దగా ఉపయోగించని కప్పు సూప్‌ నుంచి అందే కెలొరీలూ వందలోపే ఉంటాయి.

ఉడకబెట్టిన రెండు చిలగడదుంపలని తింటే ఆకలి తగ్గుతుంది. లభించే కెలొరీలు మాత్రం తొంభయ్యే.


  • ================================


Visit my Website - Dr.Seshagirirao.com

Radish,ముల్లంగి (సొత్తిదుంప)


  •  











  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





ముల్లంగి పేరు వింటేనే మూడు ఆమడల దూరం పరుగెడతారని’ సామెత. కానీ, ఆ ముల్లంగే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముల్లంగితో వివధ రకాల వంటలు చేసుకోచ్చు. ముల్లంగి (Radish) ఒక విధమైన దుంప పంట.-- దుంపవేరుతో పెరిగే గుల్మం.    చిన్న చిన్న తమ్మెలుగా ఫిడేలు ఆకారంలో ఉన్న దిగువ పత్రాలు, రెండు తమ్మెలు గల మధ్య పత్రాలు, కొన భాగంలో అండాకారంలో ఉండే సరళ పత్రాలు. అగ్రస్థ సామాన్య అనిశ్చిత విన్యాసంలో అమరిన కెంపు రంగు తెల్లని పుష్పాలు. కొనదేలిన ముక్కు వంటి నిర్మాణం ఉన్న సిల్వికా ఫలం.



ఉపయోగాలు


  •     ముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు చేసుకోవచ్చును . ఒకటి రెండు వంటకాల్లో తప్ప పెద్దగా ఉపయోగించని ముల్లంగిలో ఎన్నో పోషకాలుంటాయి. ఆ వివరాలు తెలిస్తే, వాటిని ఏదో ఒక రూపంలో తినడానికి ప్రయత్నిస్తాం.

  • మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది.

  • రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌ రూపంలో తీసుకోగలిగితే 'సి' విటమిన్‌ పుష్కలంగా అందుతుంది.

  • తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.

  • జలుబూ, దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి.

  • దీనికుండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

  • అధిక కఫాన్ని నియంత్రిస్తుంది.

  • రక్తంలోని వ్యర్థాలను తొలగించి... రక్తానికి తగినంత ఆక్సిజన్‌ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది.

  • ముల్లంగిని తరచూ తినే వారిలో కామెర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

  • శరీరంపై ఏర్పడే తెల్లని మచ్చలను నియంత్రించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి.

  • ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో తగినంత పొటాషియం ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడే వారు ముల్లంగిని తరచూ తీసుకోవాలి.

  • మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకొంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగిపోవడం, తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.



  • =====================


 Visit my Website - Dr.Seshagirirao...

Thursday 7 November 2013

Clear waste products in the body,శరీరంలో పేరుకొనే వ్యర్థాలకు తొలగించడానికి


  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.









శరీరంలో పేరుకొనే వ్యర్థాలు(free radicles)... అందంతో పాటూ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. మరి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటే ఆహారంలో కొన్నింటిని తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో ముఖ్యంగా...



బీట్‌రూట్‌ :

ఈ దుంపలో బి3, బి6లతోపాటూ విటమిన్‌ సి మొదలగు విటమిన్లు ఉంటాయి. ఇవి వ్యర్థాలను తొలగించేలా చేస్తాయి. కాలేయం పనితీరునూ మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. పైగా దీన్ని కూరగానే కాదు, పచ్చిగా, జ్యూస్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.



యాపిల్‌ :

రోజుకో పండు తిన్నా చాలు... సంపూర్ణ ఆరోగ్యం అందుతుందంటారు. అదే సమయంలో యాపిల్‌లో లభించే పీచు వ్యర్థాలను చాలా సులువుగా తొలగిస్తుంది. దీన్నుంచి అందే విటమిన్లూ, ఖనిజాలూ, ఫ్లవనాయిడ్లూ కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల కూడా వ్యర్థాలు సులువుగా దూరమవుతాయి.



దానిమ్మ :

దీన్లోని గింజలు వ్యర్థాలను తొలగిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాదు త్వరగా వార్థక్యపు ఛాయలు రాకుండా చూస్తాయి.



యాంటి ఆక్షిడెంట్లు గా పిలువబడే .. .. .. విటమిన్‌ ' ఏ' , విటమిన్‌ ' సి " , విటమిన్‌ ' ఇ" మరియు సెలీనియం , క్రోమియం , లైకోఫిన్‌ , మొదలగునవి ప్రతిరోజూ ఆహారములో తీసుకుంటే ఫ్రీ-రాడికిల్స్ ఆనే వ్యర్ధపదార్ధాలు మనశరీరమునుండి ఎప్పటికప్పుడు తొలగించబడును. 




  • =================================


Visit my Website - Dr.Seshagirirao...

Thursday 31 October 2013

finger millets,ఫింగర్ మిల్లెట్,రాగులు,చోళ్ళు









పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 finger millets,ఫింగర్ మిల్లెట్,రాగులు,చోళ్ళు



రుచిలో కాస్త తీపిదనం కలిగిన రాగుల్లో పోషక విలువలు అపారం. సులభంగా జీర్ణమయ్యే దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రాగులతో చేసిన ఆహారం రోజూ తీసుకోవడం వల్ల పెద్దపేగుకి తగిన నీటి నిల్వలు అందుతాయి. రాగుల్లో తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లూ, చక్కెర నిల్వలూ, ఎక్కువ మొత్తంలో పీచు ఉంటుంది. తరచూ రాగుల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణప్రకియ మెరుగుపడి, మలబద్ధకం సమస్య దూరమవుతుంది. మధుమేహంతో బాధపడే వారికి రాగులు మంచి ఆహారం.



రాగుల్లో తగిన మోతాదులో లభించే మెగ్నీషియం మైగ్రెయిన్‌ తలనొప్పీ, గుండె సంబంధిత వ్యాధులకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. విటమిన్‌ బీ3 శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. వీటిల్లో అధిక మోతాదులో లభించే యాంటీ ఆక్సిడెంట్లూ, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీరాడికళ్లను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ట్రిప్టోఫాన్‌గా పిలిచే అమినో యాసిడ్‌ రాగిలో తగు మోతాదులో లభిస్తుంది. ఇది ఆకలిని తగ్గించి వూబకాయం రాకుండా కాపాడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని ఫైటో కెమికల్స్‌ జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి.



రాగుల్లో ఉండే క్యాల్షియం ఎముక బలాన్ని పెంచుతుంది. ఆస్టియో పోరోసిస్‌ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనిలో సహజంగా లభించే ఇనుము రక్త హీనతను నివారిస్తుంది. రాగితో చేసిన పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల పోషకాహార లేమి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.



రాగి (Finger Millet) (ఎల్యూసీన్ కొరకానా, అమ్హరిక్ లో తోకూసో) ని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని వ్యవహరిస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. దీనిని ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఆసియాలోని మెట్టప్రాంతాలలో పండిస్తారు. రాగి స్వస్థలము ఇథియోపియాలోని ఎత్తుప్రదేశాలు అయితే నాలుగువేల సంవత్సరాలకు పూర్వము భారతదేశములో ప్రవేశపెట్టబడినది. ఇది ఎత్తు ప్రాంతాల యొక్క వాతావరణానికి సులువుగా అలవడే పంట. హిమాలయాల పర్వతసానువుల్లో 2300 మీటర్ల ఎత్తువరకు రాగిని పండిస్తారు.



Nutritional value of Finger Miller per 100g



    Protein 7.6g

    Fat 1.5g

    Carbohydrate 88g

    Calcium 370mg

    Vitamins - A: 0.48mg

    Thiamine (B1): 0.33mg

    Riboflavin (B2): 0.11mg

    Niacin: (B3) 1.2mg

    Fiber 3g




  • చిట్టి రాగులు.. గట్టి లాభాలు







చూడటానికి సన్నగా కనిపిస్తాయి గానీ రాగుల్లో క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్‌, పీచుతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువే. పైగా కొవ్వు శాతం తక్కువ. మధుమేహులకు, వూబకాయులకైతే రాగులు వరదాయిని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటిల్లో మన శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్‌, వాలైన్‌, మెథియోనైన్‌, ఐసోల్యూసిన్‌, థ్రియోనైన్‌ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. వంద గ్రాముల రాగిపిండిని తింటే ఆ రోజుకి మనకు అవసరమైన 350 మి.గ్రా. క్యాల్షియం లభించినట్టే. అలాగే ఐరన్‌ 3.9 మి.గ్రా.. నియాసిన్‌ 1.1 మి.గ్రా. థయమిన్‌ 0.42 మి.గ్రా.. రైబోఫ్లావిన్‌ 0.19 మి.గ్రా.. కూడా అందుతాయి. ఇలాంటి పోషకాలతో కూడిన రాగులు మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయో చూద్దాం.

* అధిక బరువు తగ్గటానికి: రాగుల్లోని ట్రిప్టోథాన్‌ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరరంలో కేలరీలు పోగుపడకుండా చూస్తాయి. ఇక వీటిల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడేవే.

* ఎముక పుష్టికి: వీటిల్లో క్యాల్షియం దండిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తాయి.

* మధుమేహం నియంత్రణకు: రాగుల్లోని ఫైటోకెమికల్స్‌ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి.

* కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు: లెసిథిన్‌, మెథియోనైన్‌ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును నిర్మూలిస్తుంది. ఇక థ్రియోనైన్‌ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది.

* రక్తహీనత: రాగుల్లోని ఐరన్‌ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది.

* ఆందోళన: వీటిల్లోని ట్రిప్టోథాన్‌ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి. కొన్నిరకాల పార్శ్వనొప్పులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది.

* కండరాల మరమ్మతుకు: ఐసోల్యూసిన్‌ అమైనో ఆమ్లం కండరాల మరమ్మతుకు, రక్తం ఉత్పత్తికి, ఎముక ఏర్పడటానికి, చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. వాలైన్‌ అమైనో ఆమ్లం జీవక్రియ సరిగా జరగటంలో పాలుపంచుకుంటుంది. కండరాలు సమన్వయంతో పనిచేయటానికి, శరీరంలో నైట్రోజన్‌ సమతుల్యతకు తోడ్పడుతుంది.

* వృద్ధాప్యం దూరంగా: రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణలోపాన్ని దూరంగా ఉంచొచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు.


  • ==========================


Visit my Website - Dr.Seshagirirao...

Saturday 19 October 2013

Date Fruit,ఖర్జూరం


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





ఖర్జూరం (Date Palm) ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం. పామే (palm) కుటుంబానికి చెందిన ఖర్జూరం శాస్త్రీయనామం ఫీనిక్స్‌ డాక్టీలిఫెరా. అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. తాటిచెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరుగా ఉంటాయి. ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి. 5-8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూర చెట్టు కాపుకొస్తుంది. ఒకప్పుడు ఇది అక్టోబరు - డిసెంబరు సమయంలో మాత్రమే దొరికేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఏ సూపర్‌ మార్కెట్టుకెళ్లినా గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసిన విభిన్న ఖర్జూరాలు ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి.

Scientific classification-Kingdom:     ప్లాంటే--ivision: మాగ్నోలియోఫైటా--Class: లిలియాప్సిడా--Order:ఆరెకేల్స్--Family:పామే--Genus:ఫీనిక్స్--Species: పి. డాక్టీలిఫెరా--Binomial name
ఫీనిక్స్ డాక్టీలిఫెరాలి.

చరిత్ర

ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో కచ్చితంగా తెలియకున్నా మనిషికి పరిచయమైన తొలి ఆహారవృక్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారుల్లోని ఒయాసిస్సు ప్రాంతాలే దీని స్వస్థలం అని కొందరంటారు. పర్షియన్‌ గల్ఫ్‌లో పుట్టిన ఈ చెట్టును క్రీ.పూ. సుమేరియన్లు తొలిగా పెంచారనీ తరువాత బాబిలోనియన్లూ అస్సీరియన్లూ ఈజిప్టియన్లూ మరింతగా పెంచి పోషించినట్లుగా చెబుతారు. ఆపైన అరబ్బుల ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కీ అక్కడ నుంచి కాలిఫోర్నియాకీ దీని శాఖలు విస్తరించినట్లుగా కనిపిస్తోంది. అందుకే యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఈ చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించి గౌరవిస్తారు. శాంతికీ, న్యాయానికీ, రవాణాకీ సంకేతంగా ఖర్జూరాన్ని సుమేరియన్లు భావించేవారట. ఈ చెట్టును కేవలం పండ్ల కోసమే కాక నీడకోసం పశువుల మేతకోసం కలపకోసం ఆయుధాలు, తాళ్లకోసం సుమేరియన్లు పెంచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగుచేసిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడి నాణేలు, స్టాంపులు చివరకి బిల్లులమీద కూడా ఖర్జూరచెట్ల బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, టునీషియా, అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు, కరెన్సీ నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆలీస్‌ స్ప్రింగ్స్‌తోపాటు పశ్చిమ చైనా, పశ్చిమ భారతం, దక్షిణ పాకిస్తాన్ లలో కూడా వీటిని విరివిగా పెంచడం విశేషం. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ నంబర్‌వన్‌గా ఈజిప్టు మన్ననలందుకుంటోంది. సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు.

ఖర్జూరంలో రకాలు
పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మెత్తనివి, కాస్త ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని మూడు రకాలుగా విభజించారు. మొదటి రకంలో తేమ ఎక్కువా తీపి తక్కువా ఉంటే రెండో రకంలో తేమ తక్కువా తీపి ఎక్కువా ఉంటాయి. మూడో రకం తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్‌ వ్యాలీలోని పామ్‌ స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్‌ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ముదురురంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే 'కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌' అని కూడా అంటారు. తరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది. ఇది మృదువుగా తియ్యగా ఉంటుంది. దీన్ని 'హనీ బాల్‌' అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే 'డెగ్లట్‌ నూర్‌', పుడ్డింగ్‌లా కనిపించే 'ఖాద్రావి', అచ్చం తేనెలా ఉండే 'హనీ', నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే 'బ్లాక్‌ డేట్‌', పొడవుగా కాస్త అంబరు (amber) వర్ణంలో నమిలేటట్లుగా ఉండే 'గోల్డెన్‌ ప్రిన్సెస్‌'... ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి.

ఎండు ఖర్జూరాలు
ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండుఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.
పవిత్రఫలం

సంప్రదాయఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరమే. రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మహమ్మద్‌ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, ఖోరాన్ పేర్కొంటోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబుతారు. అంతేగాక, ముస్లింల ప్రథమ మసీదు మదీనా లోని మస్జిద్ ఎ నబవీ (ప్రవక్త గారి మసీదు) నిర్మాణం కొరకు ఉపయోగించింది, ఖర్జూరపు చెట్టు కలప మరియు పై కప్పులకు ఖర్జూరపు చెట్టు ఆకులు. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 280 kcal   1180 kJ
పిండిపదార్థాలు         75 g
- చక్కెరలు  63 g
- పీచుపదార్థాలు  8 g
కొవ్వు పదార్థాలు     0.4 g
మాంసకృత్తులు     2.5 g
నీరు     21 g
విటమిన్ సి  0.4 mg     1% శాతములు, Source: USDA పోషక విలువల డేటాబేసు

ఉపయోగాలు
ఖర్జూరం, పండుగానే కాక చెట్టుగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
    లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు.
    ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని పూరికప్పులుగా వాడటమూ ఎక్కువే.
    తాటి ఆకుల మాదిరిగానే చాపలు, తడికెలు, బుట్టలు, విసనకర్రల్లోనూ వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
    ఎండుటాకులు చీపుళ్లుగానూ వంటచెరకుగానూ ఉపయోగపడతాయి.
    ఆకుల్లోని పీచుతో తాళ్లు, టోపీలు, నేతబట్ట... లాంటివీ అల్లుతారు.
    కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు.
    నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల మేతకి ఎలానూ పనికివస్తాయి.
    సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన తైలం వాడతారు.
    ఆక్జాలిక్‌ ఆమ్లానికి ఈ విత్తులే మంచి వనరులు.
    కాఫీ బీన్స్‌ మాదిరిగా వీటిని కాఫీపొడిలో కలపడమూ కద్దే.
    ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలూ రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతారు.
    పూమొగ్గల్ని సలాడ్‌లలో ఎండుచేపల కూరల్లో వాడతారు.

ఖర్జూరంతో వైద్యం

    పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
    గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు.
    డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.
    చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.

ఇతర విశేషాలు

    గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఖర్జూరపండ్లు కనీసం నెలరోజులు నిల్వ ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పాడవకుండా ఏడాదిపాటు నిల్వ ఉండేలా కూడా చేస్తారు.
    ఒకవేళ మరీ ఎక్కువ ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్‌ ద్వారా వాటిని పంచదార, జామ్‌, జెల్లీ, జ్యూస్‌, సిరప్‌, వినెగర్‌గా మార్చి విక్రయిస్తున్నారు.
    బలవర్థకమైన ఆహారంలో భాగంగా ఖర్జూర సిరప్‌ను తేనెలా రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటుంటారు.
    ఇస్లామిక్‌ దేశాల్లో రంజాన్‌ మాసంలో ఆల్కహాల్‌కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపేన్‌ లాంటి పానీయాన్ని తాగుతున్నారు.
    మొరాకోలాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాన్ని వంటల్లో విరివిగా వాడతారు.
    సహారా వాసులు గుర్రాలు, ఒంటెలు, కుక్కలకు ఆహారంగా ఎండు ఖర్జూరాల్ని వాడతారు.
    ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని జోడించి ఓ రకమైన బీరును తయారుచేస్తారు.


మహిళలు ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణు లంటున్నారు. ఎందుకంటే మన దేశంలోని 85 శాతం యుక్తవయుసున్న మహిళల్లో రక్తహీనత ఉంటుంది.

    ప్రతి 100 గ్రాములు ఖర్జూరాల్లో 0.90 మి. గ్రా ఐరన్‌ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఉన్న పోషకాలు, అవి చేసే మేలు ఎంత అని చెప్పలేం. ఇందులో ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ అనే చక్కెర పదార్థాలు ఎక్కువుగా ఉండటం వల్ల ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
    ప్ఖర్జూరాల్లో పీచుపదార్థం (డయటరీ ఫైబర్‌) చాలా ఎక్కువ. ఖర్జూరాలు తింటే అందులో ఉన్న పీచుపదార్థాలు శరీరంలో ఉన్న చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు తేలిగ్గా మలవిసర్జన కావడం జరుగుతుంది.
    ప్ఖర్జూరాల్లో ఉండే టాన్సిన్‌ అని పిలిచే ప్లేవనాయిడ్‌ పాలిఫీనాలిక్‌ యాంటీఆక్సిడెంట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లు, మంట, వాపు వంటివి కలగడాన్ని, రక్తసవ్రాలను నివారిస్తాయి. ఇందులో ఉన్న జీ-గ్జాంథిన్‌ అనే పోషకం మన కంటి రెటీనాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది.
    ప్వయసు పెరగడం వల్ల కన్ను సామర్థ్యం తగ్గడాన్ని ఈ పోషకం నివారిస్తుంది. హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వంటి వాటిని నివారిస్తుంది.

Source : wikipedia.org.


  • ==============================


 Visit my Website - Dr.Seshagirirao.com

Fruits safe to Diabetics,షుగర్‌వ్మాధి ఉన్నవారు తినగలిగే పండ్లు









  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.






కొన్ని వైద్యసంస్థలు పౌష్టికాహార నిపుణులు పొందపరచిన వివిధ మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ మనిషి తీసుకొనే ఆహారంతో పాటు 4-5 రకాల పండ్లను తీసుకోవడం చాలా అవసంర అని. మరి ఈ ప్రశ్న మధుమేహ గ్రస్తులకు వర్థిస్తుందా అంటే, రకరకాల పండ్లను వారు తీసుకోవడం వల్ల వారి సురక్షితమా అని వివిధ రాకాల ప్రశ్నలు వారిలో కలుగజేస్తాయి. నిపుణుల ప్రకారం, మధుమేహగ్రస్తులు తీసుకొనే పండ్లు కూడా ఉన్నాయి.

కొన్ని రకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల అవి మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయి నియంత్రలో ఉంటుంది. అయితే ఈ పండ్లును వారు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అయితే మధుమేహ గ్రస్తులు తీసుకొనే పండ్లు రోజు ఆధారంగా అంటే మెదటి రోజుకి, రెండవ రోజుకి సమానంగా ఉండేలా సరిచూసుకోవాలి. శరీరంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. కొన్ని రకాల పండ్లు ఉదా: అరటి, లిచ్చీస్‌, చిక్కో సీతాఫలం వంటి పండ్లను తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. వీటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి మధుమేహ గ్రస్తులు తీసుకొనే కొన్ని రకాల పండ్లు గురించి తెలుసుకుందాం...



  • కివి పండు


కొన్ని పరోశోధనల ప్రకారం...కివి పండ్లు తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి తక్కువ అవుతుందని దృఢపరిచారు.



  • బ్లాక్‌ జామున్‌ (నేరేడు పండ్లు)


మధుమేహగ్రస్తులు షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంచడానికి ప్రతి రోజూ నల్లటి నేరేడు పండ్లను తీసుకోవచ్చు. తెల్లని నేరేడు పండ్లలో కూడ ఫైబర్‌ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు.



  • వైట్‌ జామూన్‌ (తెల్ల నేరేడు పండ్లు)


ఇవికూడా నేరేడు పండ్ల జాతివే. తెల్లనేరేడు పండ్లలో కూడా ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ను కంట్రోల్‌ చేసే శక్తి అందిస్తుంది. కాబట్టి వీటిని కూడా రోజూ తినవచ్చు.



  • స్టార్‌ ఫ్రూట్‌


నేరేడు పండ్లులాగే ఉండే ఈ స్టార్‌ ఫ్రూట్‌ మధుమేహ గ్రస్తులకు చాలా మంచిది బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ను కంట్రోల్‌ చేస్తుంది. ఈ ఫ్రూట్స్‌ తినడంతో పాటు మధుమేహ గ్రస్తులు కొంచెం వ్యాయామం చేయాల్సి ఉంటుంది.



  • జామకాయ (గువా)


జామకాయలో అధికశాతంలో విటమిన్‌ ఎ విటమిన్‌ సి, ఫైబర్‌ ఉండటం వల్ల జామకాయ మధుమేహాన్ని నియంత్రి స్తుంది. మరియు మలబద్దకానికి మంచిది.



  • చెర్రీ


చెర్రీస్‌లో సుగర్ 20% ఉంటుంది. మధుమేహగ్రస్తులకు చెర్రీస్‌ ను ఓ మంచి స్నాక్‌ అని చెపవచ్చు. వీటిని రోజులో ఎప్పుడైపనా తినవచ్చు.



  • పీచెస్‌


ఈ ఫ్రూట్‌ చాలా మంచి టేస్ట్‌ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇందులో తక్కువగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.



  • బెర్రీస్‌


బెర్రీస్‌లో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ, రాస్పెబెర్రీ, క్రాన్‌ బెర్రీ, చోక్‌ బెర్రీ.. వీటిలో యాంటిఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులు నిరభ్యంతరంగా తినవచ్చు.



  • పైనాపిల్‌


పైనాపిల్‌ డైయాబెటిక్‌ పేషంట్స్‌కు చాలా మంచిది. పైనాపిల్‌ వల్ల చాలా ప్రయోజ నాలున్నాయి. యాంటీ వైరల్‌, యాంటీ ఇన్ఫమేటరీగాను క్రిమినాశనకారిగాను పనిచేసే లక్షణాలు సమౄఎద్ధిగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.



  • ============================


 Visit my Website - Dr.Seshagirirao...

Sunday 13 October 2013

Usese of Rudraksha,రుద్రాక్షలతో ఉపయోగాలు


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



రుద్రాక్ష అనేది రెందు పదాల కలయిక .రుద్ర అంటే శివుడు . అక్ష అంటే కళ్ళు . ఈ రుద్రాక్షను పరమశ్వుడికి సంబంధించన పవిత్రమైన గింజలుగా పరిగణిస్తారు . అనుకూలత , మంచి ఆరొగ్యాలతో అనుసంధానమైన రుద్రక్షలవల్ల అనేక ప్రయోజనాలు సమకూరుతాయని శాస్త్రీయము గా నిరూపైంచబడింది.
రుద్రుని(శివుడు) అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు. ధరించుట వీలుకాని వారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట కద్దు.



  • రుద్రాక్షలు-రకాలు


రుద్రాక్షలలో పలు రకాలు కలవు. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు కోడిగుడ్డు, ఓక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది. వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి పన్నెండు, పదిహేను ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా వున్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ
ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల వివరాలు.



  •     ఏకముఖి. (ఒక ముఖము కలిగినది)--అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.

  •     ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)--దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు.

  •     త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)--దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.

  •     చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)--నాలుగు వేదాల స్వరూపం

  •     పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)--పంచభూత స్వరూపం

  •     షట్ముఖి (ఆరు ముఖములు కలది)--కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

  •     సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)--కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం

  •     అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)--విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

  •     నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)--నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

  •     దశముఖి (పది ముఖాలు కలిగినది)--దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. 


ఇండస్ట్రియల్ స్కానింగ్ కానీ , డెంటల్ ఎక్స్ రే యంత్రంతో తీసిన ఎక్స్ రే ద్వారా నిజమైన రుద్రాక్షని గుర్తించవచ్చు


  • పూజలలో రుద్రాక్షలు


రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి మెడలో ధరించవలెను. జప మాలగా కూడ ఉపయోగించవచ్చును.



  • వైద్యంలో రుద్రాక్షలు


రుద్రాక్షలు ధరించుట వలన  దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును. రుగ్మతలు నియంత్రించడానికి , ఆరోగ్య సమస్యల పరిష్కరారానికి , శరీరములో చక్రాలను సమతుల్యపరిచేందుకు , ఆరా క్లెన్సింగ్ కు వీటిని ఉపయోగిస్తారు.

రుద్రాక్షను జీవితాన్ని పరిరక్షించే ఔషధం లేదాగింజగా భావిండము పరిపాటి .రుద్రాక్షలను ధరిందడము లేదా నీటిలోవేసి ఉంచడము ద్వారా వివిధ రూపాల్లో వాడి ప్రయోజనాలు పొందవచ్చును. నీళ్ళలో రుద్రక్షను వేసి ఆ నీరు తాగడము వల్ల శారీరక ఉష్ణోగ్రను సరిచేయవచ్చును. శరీరము నుండి విషతుల్యాల్ని వెలికి నెట్టవచ్చును. ఇది చర్మాన్ని కాంతివంతముగా ఉంచుతుంది. గుండె సంబంధిత రుగ్మతలను , రక్తపోటును , ఉదరసమస్యలు , తలనొప్పి , డయాబిటీస్ , రక్తహీనత , స్థూలకాయము , మబద్దకము మొదలైనవాటిని అరికట్టడములో రుద్రాక్షలు సహకరిస్తాయి. 


  • =========================


Visit my Website - Dr.Seshagirirao...

Monday 30 September 2013

Fruits that Lower Blood Pressure,రక్తపోటు ను తగ్గించే పండ్లు




  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.  .



పండ్లలో ఉన్న పొటాషియం వలన రక్తపోటు తగ్గుతుంది. దీనికి సహాయముగా కాల్సియం , మెగ్నీషియం రక్తపోటు తగ్గడానికి సహకరించును . పొటాషియం ఎక్కువగా పండ్ల లో ఉన్నందున, పండ్లలో పీచు (ఫైబర్ ) పధార్ధము ఎక్కువగా ఉన్నందున కొవ్వుపదార్ధములు తక్కువగా  గ్రహించబడును కావున రక్తపోటు అదుపు తప్పకుండా కంట్రోల్ లో ఉండును.



పొటాషియం రక్తపోటు తగ్గడానికి ఎలా సహకరించును ?(How does Potassium Help Reduce Blood Pressure?) :



Potassium మనశరీరములో అన్ని కణాలు సరిగా పనిచేయడానికి కావలసిన చాలా విలువైన  mineral .సోడియం , కాల్సియం , మెగ్నీషియం లతో కలిసి పొటాషియం శరీరములో లవణాల సమతుల్యము కాపాడుతూ ఉంటుంది. ఇది లేని లేదా తక్కువైన పక్షములో సోడియం ఎక్కువై శరీరములో నీటి నిల్వలు ఎక్కువై రక్తపోటుకు దారితీయును. . అదేకాకుండా పొటాసియం , సో్డియం అసమతుల్యము వలన గుండె , రక్తనాళాలపై పనిబారము పెరిగి రక్తనాళాల గోడలపై వత్తిడి పెరుగును అందువలన ఈ రెండింటి బేలన్స్ మంచి ఆరోగ్యానికి , రక్తపోటు అదుపులో ఉంఛడానికి ముఖ్యము . సాదారణము గా మన ఆహారములో ఉప్పు ఎక్కువ ఉంటుంది కావున దానికి తగ్గట్టుగా పొటాషియం ఉన్న ఆహారము ఎక్కువచేయాలి.. . లేదా తెలివిగా సోడియం (ఉప్పు) ఉన్న ఆహారము తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. పండ్లు , కూరగాయలు లలో పొటాషియం , ్కాల్సియం , మెగ్నీషియం అధికము గా లభించును . . . ముఖ్యము గా పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండును.



Fruits to Help Lower Blood Pressure



ఆహారములో పండ్లు ,కాయగూరలు వల్న రోజుకి 4100 మి.గ్రా.పొటాషియం సుమారు 2.8/1.1  mm Hg (systolic BP/diastolic BP) నార్మల్ రక్తపోటు వారిలోను ,  7.2 /2.8 mm Hg అధిక రక్తపోటు ఉన్నవారిలోను తగ్గుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అదేవిధము గా 800 mg/day కాల్సియం తీసుకున్నవారిలో ఇంకా రక్తపోటు తగ్గుదలలో మంచి ఫలితాలు కనిపంచాయి . పండ్లు పొటాషియం తో సహా శరీరానికి కావలసిన ముఖ్య పోషకాలు , విటమిన్లు , యాంటి ఆక్షిడెంట్స్ కలిగిఉంటాయి కావున రక్తపోటు తగ్గి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును ..



పొటాషియం ఉన్న కొన్ని పండ్లు / కూరలు :



నేరేడు పండు(Apricot): అప్రికోట్ పొటాషియం మరియు విటమిన్ 'ఎ' కలిగిన చాలా మంచి ఫలము . ఒక కప్పు(119 గ్రా) తడి ఆరిన(నిర్జలీకరణ) అప్రికాట్ లో 2202 మి.గ్రా పొటాషియం ఉంటుంది. దీనిలో అతి తక్కువ సోడియం,సంతృప్త కొవ్వు, మరియు కొలెస్టిరాల్ ఉంటుంది . బహుశా అత్యధిక పొటాషియం ఉన్న ఫలము ఇదే కాబోలు.



అవెకాడో పండు(Avocado): అవెకాడో పండు లో  విటమిన్లు , అసంతృప్త కొవ్వు మరియు పొటాషియం ఎక్కువగా ఉన్నాయి.  ఇది avocadene అనే ప్రత్యేకమైన ఫాటీఆల్కహాల్ ను కలిగిఉన్నందున ఎన్నో రోగాలను , రక్తపోటుతో సహా నయము చేయగల శక్తిని కలిగిఉన్నది. ఒక కప్పు అనగా 150 గ్రాముల పండులో సుమారు 272 మి.గ్రా పొటాషియం , 10.5 మి.గ్రా సోడియం కలిగిఉన్నది. అవకాడో లో ఫైబర్ ఎక్కవగా ఉండి అతితక్కువ కొలెస్టిరాల్ ను కలిగి ఉన్నది.





అరటి పండు (Banana): బనానా ను ఏవిధముగా తిన్నా ఆరోగ్యానికి మంచిది . ఎక్కువ పొటాషియం కలిగి ఉండును. ఒక మధ్యస్తం అరటిపండులో సుమారు 422 మి.గ్రా  పొటాయిషియం ను 2.83 గ్రా . ఫైబర్ (పీదుపదార్ధము ) కలిగు ఉండును. కావున రక్తపోటు తగ్గే అవకాశము ఉన్నది . దీనిలో విటమిం " సి " కుడా ఉన్నది. అరటిపందు మధుమేహ రోగులకు పనికి రాదు. . ఇందులో పిండిపదార్ధము , సుగరు మోతాదు ఎక్కువ . 



కాంటలోప్ (Cantaloupe) : ఇది పుచ్చ కాయ కుటుంబానికి చెందిన పండు . పొటాషియం తో సహా విటమి్న్‌ ' ఏ' విటమిన్‌ ' సి ' పుష్కలముగా దొరుకును. ఒక కప్పు అనగా 160 గా. పండులో 495 మి.గా పొటాషియం లభించును . తినే ముందు పండు పై బాగము ను శుబ్రము గా నీటితో కడగాలి లేనిచో బాక్టీరియా ఉండే ప్రమాధము ఎక్కువ . పండును ఒక్కసారిగా త్నకపోతే ఫ్రిజ్ లో నిలువా ఉంఛాఅలి .



Oranges and Lemons: Citrus fruits are best known for their high vitamin C content. Oranges are high in nutrition and low in calories. With a potassium content of 326 mg and no sodium, this is one of the best fruits that lower blood pressure. Limes, too, are a good source of potassium, calcium, phosphorus, vitamin A and folate. They contain 2.8 g of dietary fiber.



Grapefruit: This fruit has a distinctive, tangy taste. Select ripe grapefruits for best flavor and quality. The bioflavonoids present in grapefruit and other citrus fruits not only help lower blood pressure but also help lower cholesterol levels. Half a grapefruit (123 g) contains 166 mg of potassium and provides 5 percent of daily recommended value for potassium.



Melons: Melon is a very good source of vitamin A, vitamin C, thiamin and potassium. One cup of frozen melon balls (173 g) 484 mg of potassium and provides 14 percent of daily recommended value for potassium. It is also a good source of magnesium, folate and vitamin B6.



Prunes: Prunes are actually the dried version of European plums. They are sweet in taste and have a sticky chewy texture. One cup of pitted prunes (174 g) contains 1274 mg of potassium and almost no sodium. Moreover, prune is a rich source of dietary fiber. A quarter cup of prunes supply 12.1 percent of the daily value for fiber. The soluble fiber promotes a sense of satisfied fullness after a meal as it slows down the digestive process and thus helps with weight loss. So if you have high blood pressure and are overweight too, prunes may be the right fruit for you.



In addition to these fruits, you can also eat raisins, dates, figs and molasses. They too contain a high amount of potassium. According to the NIH, dried fruits normally contain more potassium than fresh versions.






  • =====================


Visit my Website - Dr.Seshagirirao...